వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్లాల్ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ శ్రేణులు దూసుకుపోతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభి�
మరోసారి ఆశీర్వదించి.. అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం చింతపల్లి మండలంలోని గొడకొండ్ల గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్�
సీఎం కేసీఆర్ పాలనలోనే మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని నడిగడ్డ, జాలకోటితండా, సార�
సమైక్య రాష్ట్రంలో అన్నింటా వెనుకబడిన గిరిజన నియోజకవర్గం ఆసిఫాబాద్.. స్వరాష్ట్రంలో ప్రగతి బాట పట్టింది. పాలకుల పట్టింపులేని తనంతో దశాబ్దాల పాటు చీకట్లో మగ్గగా,
మంథనిలో మంగళవారం జరగనున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ పిలుపునిచ్చార�
ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూసిస్తానని, ప్రజా సంక్షేమానికి పట్టం కట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడికౌశిక్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాయమాటలకు మోసపోయి గోస పడొద్దని ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్రెడ్డి ప్రజలకు సూచించారు. అన్నారు. సోమవారం మండలంలోని కందిగడ్డతండా,
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ప్రజల సహకారంతో పాలకుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీ�
జనగామ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దీవించి పంపిన తనను జనగామ ఎమ్మెల్యేగా ఓటు వేసి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలను కోరారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల కేంద్రంతోపాటు మండలంలోని ప్రతి గ్రామంలో గడపగడపకు వెళ్లి ప్ర చారం చేశారు.
దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కనీసం మంచినీళ్లు ఇవ్వలేకపోయిందని, ఈ ఎన్నికలలో ఒక్క సారిచాన్స్ ఇవ్వండని అ ఏముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్న�
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న సౌభాగ్యలక్ష్మి పథకం పేద మహిళలకు భరోసానిస్తుందని, ఈ పథకం ద్వారా ప్రతినెల రూ.3000 ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. ఆద�
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గెలుపు కోసం ఆదివారం మండలంలోని శాయిపేట, తాటికాయాల, తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం చేశా�
కాంగ్రెస్కు ఓటు వేస్తే అరాచకాన్ని ఆహ్వానించినట్లేనని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. తుంగతుర్తి నియోజక వర్గ అభివృద్ధి చూసి,