స్వరాష్ట్రంలో పదేండ్లుగా మిర్యాలగూడ పట్టణాభివృద్ధే ధ్యేయంగా పని చేశానని, ప్రజలు మరోమారు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి, ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చి, ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహానాయకుడు మన కేసీఆర్. తెలంగాణ స్వరాష్ట్రం కోసం పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి టీఆర్ఎస్ పార్టీని స్�
‘కాంగ్రెస్ ఇచ్చే ఆరు హామీలకు గ్యారెంటీ లేదు. మానకొండూర్ ఆ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి మాటలకు వారెంటీలేదు’ అంటూ మానకొండూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో విరుచ�
వనపర్తి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 50కి పైగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం చూస్తుంటే బీఆర్ఎస్పై ప్రజల్లో ఎంతటి నమ్మకం ఏర్పడిందో ఇట్టే అర్థమవుతున్నది.
కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని, కారు గుర్తుకు ఓటు వేసి అన్నివర్గాల వారికి మంచి చేస్తున్న సీఎం కేసీఆర్ను ముచ్చటగా మూడోసారి గెలిపించుకుందామని దేవరదక్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి క
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం అందించి సీఎం కేసీఆర్ సుపరిపాలన అందించారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 18, 38వ వార్డు కమలా నెహ్రూకాలనీ, ప్రేమ్నగర్లో ఎన్న�
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పరుగులు పెడుతున్న అభివృద్ధికి కేసీఆరే గ్యారెంటీ ముఖ్యమంత్రి అని, సరైన గ్యారెంటీలు లేని కాంగ్రెస్ పార్టీని, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని నమ్మి ప్రజలు మోసపోవద
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు నాయకులను ఆదరించాలని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండలంలో సోమవారం ప్రచారం చేపట్టారు. అ�
వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్లాల్ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ శ్రేణులు దూసుకుపోతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభి�
మరోసారి ఆశీర్వదించి.. అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం చింతపల్లి మండలంలోని గొడకొండ్ల గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్�
సీఎం కేసీఆర్ పాలనలోనే మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని నడిగడ్డ, జాలకోటితండా, సార�
సమైక్య రాష్ట్రంలో అన్నింటా వెనుకబడిన గిరిజన నియోజకవర్గం ఆసిఫాబాద్.. స్వరాష్ట్రంలో ప్రగతి బాట పట్టింది. పాలకుల పట్టింపులేని తనంతో దశాబ్దాల పాటు చీకట్లో మగ్గగా,
మంథనిలో మంగళవారం జరగనున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ పిలుపునిచ్చార�
ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూసిస్తానని, ప్రజా సంక్షేమానికి పట్టం కట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడికౌశిక్రెడ్డి విజ్ఞప్తి చేశారు.