బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందిన ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం ఎన్నికల వేళ విమర్శలు చేస్తున్నారని, టికెట్లు అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బీజే�
Telangana | తొమ్మిదిన్నరేండ్ల క్రితం వరకూ రాష్ట్రం ఎలా ఉన్నది.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ ఎలా పరివర్తన చెందింది.. కండ్లకు కట్టినట్టు చూపించే ఓ ప్రత్యేక వెబ్సైట్ ఆవిష్కృత�
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలని బీఆర్ఎస్ వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 32వ డివిజన్ల�
అభివృద్ధి చూసి ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే సేవకుడిగా పనిచేస్తానని ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మండలంలోని మునిమోక్షం, అమ్మపూరం, మాదారం, నాగంబాయితండాల్లో శనివారం ఎన్నికల ప్రచార�
మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పిగ్లిపూర్, కొత్తగూడెం, బాటసింగారం, జాఫర్గూ
బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ గ్యారెంటీ అని, వారెంటీ లేని కాం గ్రెస్ పార్టీకి గ్యారెంటీ ఎవరూ లేరని నర్సం పేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శిం చారు.
తెలంగాణలో మూడోసారీ కేసీఆరే ముఖ్యమంత్రి అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనేత నంబర్ వన్గా నిలిపిన ఘనత ఆయనదేనని తేల్చిచెప
బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ గెలిస్తేనే మరిన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయని ఆ పార్టీ వైరా నియోజకవర్గ బానోత్ మదన్లాల్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎంతోమంది అపరిచితులు వస్తుంటారని అన్నారు. ఈ క్రమంలో వారి
రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా కొత్త మ్యానిఫెస్టోను అమల్లోకి తెచ్చుందామని, మరిన్ని
నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత ప్రగతి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కొల్లంపల్లిలో ఇంటిటి ప్రచారం నిర్వహించారు. ఈ �
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిని చూసి ప్రజలు కారుగుర్తుకు ఓటు వేసి పార్టీకి పట్టం కడుతారని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం పక్కా అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే ము
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తొంభై శాతం హామీలు పూర్తయ్యాయి. మిగిలిన హామీలు దశలవారీగా పూర్తి కానున్నాయి. అవినీతికి తావులేకుండా కేసీఆర్ ఆలోచనా విధానాలతో అధికారుల సహకారంతో తెలంగాణ రాష్ట్రం దేశంలో �
తెలంగాణలో మూడోసారి కూడా బీఆర్ఎస్దే అధికారమని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే సండ్ర కృషి కారణంగా సత్తుపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చ�