స్వరాష్ట్రంలో ముదిరాజ్ కులస్తులకు సీఎం కేసీఆర్ సముచిత గౌరవం ఇచ్చి ఆదరించారని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. చెరువులపై హక్కులు కల్పించి, ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చే
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన, డివిజన్లకు చెందిన యువకులు, మహిళలు ఆదివారం స్థానిక మంత్రి నివాసంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, సీఎం కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించారని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
‘రాష్ర్టాన్ని యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీలేదు. ఇప్పుడు ఆ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మి హస్తంగుర్తుకు ఓటేస్తే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఖతంచేస్తరు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని మోకిలా, మోకిలా తండాల్లో ఆదివారం రాత్రి ఎన్నికల ప్ర�
సంక్షేమ పథకాల్లో వడ్డించిన విస్తరిలా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కుక్కలు చింపిన విస్తరిలా మారిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేద�
‘ఆరు గ్యారంటీలంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి ఆగంకావద్దు. బీజేపీ, కాంగ్రెస్తో రాష్ర్టానికి ఒరిగిందేమీలేదు. ఆ రెండు పార్టీలు దొందుదొందే. కోట్లాడి సాధించుకున్న రాష్ర్టానికి కేసీఆరే శ్రీరా�
చేసిన అభివృద్ధి, అందిన సంక్షేమ పథకాలను చూసి తనను ఆదరించాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే కాంగ్రెసోళ్లను నమ్మి న
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో అభివృద్ధి సాధించుకున్నామని, నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం ఏర్పడుతుందన్న వారికి కండ్లు చెదిరేలా 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూ�
‘ఈ మట్టిలో పుట్టిన మీ బిడ్డగా మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో మీ ముందుకు వస్తున్నా.. ఓటు ద్వారా నన్ను ఆశీర్వదిస్తే మంథనితోపాటు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా. గెలిచిన వెంటనే అర్హులందరికీ సంక్షేమ పథ�
మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల ఆవరణలో ఈ నెల 7న నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని చెన్నూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు.
నల్లగొండ నియోజక వర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఆలోచించి మరోసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో పలు వార్డులకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, �
హైదరాబాద్ తర్వాత కరీంనగర్ను రెండో గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. పెయింటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మ్య