‘ఆరు గ్యారంటీలంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి ఆగంకావద్దు. బీజేపీ, కాంగ్రెస్తో రాష్ర్టానికి ఒరిగిందేమీలేదు. ఆ రెండు పార్టీలు దొందుదొందే. కోట్లాడి సాధించుకున్న రాష్ర్టానికి కేసీఆరే శ్రీరా�
చేసిన అభివృద్ధి, అందిన సంక్షేమ పథకాలను చూసి తనను ఆదరించాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే కాంగ్రెసోళ్లను నమ్మి న
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో అభివృద్ధి సాధించుకున్నామని, నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం ఏర్పడుతుందన్న వారికి కండ్లు చెదిరేలా 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూ�
‘ఈ మట్టిలో పుట్టిన మీ బిడ్డగా మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో మీ ముందుకు వస్తున్నా.. ఓటు ద్వారా నన్ను ఆశీర్వదిస్తే మంథనితోపాటు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా. గెలిచిన వెంటనే అర్హులందరికీ సంక్షేమ పథ�
మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల ఆవరణలో ఈ నెల 7న నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని చెన్నూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు.
నల్లగొండ నియోజక వర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఆలోచించి మరోసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో పలు వార్డులకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, �
హైదరాబాద్ తర్వాత కరీంనగర్ను రెండో గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. పెయింటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మ్య
సంక్షేమ పథకాల ఆచరణలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తాన్ని ఆకర్షించి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తూ రాష్ట్రంలోన
KTR | తెలంగాణ మోడల్ దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని, కేసీఆర్ సర్కార్లో అరుదైన సమతుల్యత కనబడుతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ జలవిహార�
ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి కర్మ, కర్త, క్రియ కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు.ఆర్మూర్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ అడిగింది, అడగనిది కూడా
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్ను భారీ మెజారిటీతో గె లిపించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి కోరారు.