కారుగుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే సతీమణి ఆల మంజుల జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డితో కలిసి చిన్న చింతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. మండలంలోని గోప్యనాయక్తండా, పర్�
కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపిస్తే రౌడీలు రాజ్యమేలుతారని భూపాలపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, 11వ వార్డు కౌన్సిలర్ బానోత్ ర�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజాదరణ ఉందని, ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉందని కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ అన్నారు. మంగళవారం పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం విన
పెద్ది సుదర్శన్రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ అన్నారు. నర్సంపేటలోని 22, 14, 16వ వార్డులో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం విస్తృత ప్రచారం నిర్వ
రాష్ట్రంలోని గడపగడపకూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న పథకాలే పార్టీని గెలిపిస్తాయని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని మంత్రి అజయ్కుమార్ అన్నారు. నగరంలోని 57వ డివిజన్ నుంచి బత్తుల తిరుమలరావు ఆధ్వర్యంలో సంపంగి లక్ష్మయ్య ఖమ్మం నియోజకవర్గం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో
తెలంగాణలో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ భ
మాయమాటలు నమ్మి కాంగ్రెస్ కు ఓటేస్తే.. ఇగ కరెంట్ ఖతమే.. మళ్లీ పాత కథే అవుతుందని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ సూచించారు. మండలంలోని కొల్హారి, భూతాయి, చందూనాయక్ తండా, వంజార భూతాయి,
తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని, మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబ�
గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ప్రజలను కోరారు. మంచిర్యాల పట్టణంలోని 20వ వార్డు ర�
నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం పాటుపడుతున్నానని.. రాబోయే ఎన్నికల్లో తనను మరో మారు ఆశీర్వదించి అభివృద్ధిని కొనసాగించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భ�
కరీంనగర్ నుంచి ప్రజలు ఆశీర్వదించి మరోసారి గెలిపిస్తే ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పరుగులు పెట్టించి అద్భుతమైన నగరాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
దేవరకొండ పట్టణంలో మంగళవారం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కోరారు.
కోరుట్ల నియోజకర్గంలో బీఆర్ఎస్ బలం, బలగం పెరుగుతున్నది. పార్టీలో చేరిక జోష్ కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై, అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆధ్వర్యంలో నిత్యం పెద్ద సంఖ్యలో నా�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శాసనసభ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. పది నియోజకవర్గాలకు సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో అందరూ తమ అనుచరగణంతోపాటు కుటుంబ సభ్యులను సైతం రంగంలోకి దించి ప్రచా�