తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి బంగారు తెలంగాణ చేయాలని చూస్తున్న కేసీఆర్ను ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిని చేయాలని హుస్నాబద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్ అన్నారు.
దళితబంధు ఇచ్చింది దేశంలోనే తెలంగాణలో మాత్రమేనని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలో తెలంగాణ దళిత ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది గెలుపుకోసం పని
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం అంధకాంలోకి వెళ్తుందని అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సోమవారం ఆయన టేక్మాల్ మండల కేంద్రంతోపాటు కోరంపల్లి, కొత్తపల్లి, గొల్లగ�
పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవ గాహన కల్పించాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉన్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి �
పదేండ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలు గమనించి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పాంహౌస్లో ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సభ్యుల సమావేశం
పార్టీ లకు అతీ తంగా రాష్ట్రం లోని ప్రతిఇంటికీ ఏదో ఒక రకంగా సీఎం కేసీ ఆర్ప్రవే శ పె ట్టిన సంక్షేమ పథ కాలు అందా యని, అభి వృ ద్ధిని చూసి ప్రజలు ఆలో చించి ఓటు వేయా లని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీని వా స్ గౌడ
కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు షురువైతయి...కుర్చీ కోసం కొట్లాడే నాయకులకు ప్రజలను పట్టించుకునేంత సమయం ఉంటుందా...డబ్బులు ఇస్తే జనం ఓటేస్తారా...ఎక్కడనుంచో గిప్పుడొచ్చి ఓట్లేయమంటే కాంగ్రెస్కు వేస్తా�
‘నియోజకవర్గంలోని అన్ని వర్గాలకు అండగా ఉంట..రాజకీయంగా తన ఉన్నతికి సహకరిస్తున్న వ్యాపారుల సంక్షేమానికి కృషి చేస్తా’ అని ధర్మపురి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈ శ్వర్�
నేను తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డను.. 14 ఏండ్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేసినోడ్ని.. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా, గతంలో ఐదేళ్లు పార్లమెంట్ సభ్యుడిగా నిస్వార్థంగా ప్రజాసేవకే అంకితమైన. కేసీఆర్ శిష్యుడిగా
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, ప్రతి ఒక్కరినీ కంటికిరెప్పలా పార్టీ కాపాడుకుంటుందని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు.
మూడు గంటలే కరెంటు చాలంటున్న రేవంత్రెడ్డి మాటలు వింటుంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టార్చ్లైట్ కొనుకునే పరిస్థితి వస్తుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్న�
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పేదల బతుకుల్లో వెలుగులు నింపేలా ఉన్నదని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. ఇంటిం టా బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం మంచిర్యాల పట్టణంలోని మూడో వార్డు తిలక్నగర�
స్థానిక ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం ఎమ్మెల్యే నివాసం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మరోమారు ర
సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను చూసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ ఎల్లారెడ్డి అభ్యర్థి, ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో ఆ�