సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందజేశామని, అన్ని పార్టీల వారిని ఓటు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు
గజ్వేల్ నియోజకవర్గంలోని యువకులంతా సైనికుడిలా పని చేయాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. తూప్రాన్ మండలానికి చెందిన పలువురు యువకులు గజ్వేల్లో శుక్రవారం ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్�
బోథ్ నియోజకవర్గంలో గులాబీదండు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నది. తొమ్మిదిన్నర ఏండ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గడగడపకు వివరిస్తూ తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు. శుక్రవారం బోథ్లో జడ్పీటీసీ ఆ�
నియోజకవర్గ కేంద్రం లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ వద్ద శనివారం జరిగే ఆత్మీ య సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి ఏర్పాట
తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలులో లేవని, ఆ పార్టీల నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే అభ�
తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అధికారం చేపట్టి రాష్ర్టాన్ని ప్రగతిపథంలో తీసుకువెళ్తున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయి. ఒకరకంగా ఇవి దేశా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మి అధికారం కట్టబెట్టామని, ఇప్పుడు కరెంట్ కోతలు విధించి కన్నడ ప్రజలను నానా అవస్థలకు గురిచేస్తున్నారని కర్ణాటక రైతులు ఆవేదన వ్యక్తం చే�
హుస్నాబాద్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కారు జోరందుకుంది. ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ ఆధ్వర్యంలో గ్రామాల్లో గులాబీ శ్రేణుల ప్రచార హోరు ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రతిపక్ష నాయకుల టికెట్లు ఖరారు కాకు�
బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కోరారు. గురువారం భూదాన్పోచంపల్లిలోని 9, 10, 11 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్�
రాష్ర్టాన్ని అభివృద్ధి చేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలువాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని గోరెంట్ల, చౌవుల్లతండా, పోలుమల్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్న
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, శాశ్వత అభివృద్ధి పనులతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఆయనతోనే మరింత ప్రగతి సాధిస్తుందని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నా�
తెలంగాణ ఏర్పాటు తర్వాత అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అండగా ఉంటున్నామని, అలాంటి ప్రభుత్వానికే పట్టంకట్టాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. నిర్మల్, సోన్ మండలంలోని ఆయా గ్�
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మండల బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.