బీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి పార్టీ కార్యకర్తల�
బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి చెంది ప్రజలంతా ఆనందంగా ఉన్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని సర్వారం గ్రామానికి చెందిన సలికంటి శ్రీను, సైదిరెడ్డి, సిద్ధ రామయ
స్వరాష్ట్రంలో మహిళా వికాసానికి పెద్దపీట లభిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మహిళా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయి. సర్కార్ చేయూతతో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళలు దూసుకుప�
చేపల పెంపకంతో ఉపాధి పొందుతున్న మత్స్యకారులు మిషన్ కాకతీయ పథకంతో సీఎం కేసీఆర్ చెరువులకు పునర్జ్జీవం
పోయడంతో చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు భారీగా సాగు చేపట్టడంతో బ�
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగున్నాయని, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభు త్వం ఒక్క పథకాన్నీ ప్రవేశపెట్టలేదని ఆ రా ష్ర్టానికి చెందిన వలస కూలీ తన మనోగతాన్ని వెల్లడించాడు. కనీస సౌకర్యాలు కల్పించడంలోన
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే తమ బలమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని రువ్వి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లా
గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ ఊరూరా డప్పుచప్పుళ్లతో అభ్యర్థులకు ఘన స్వాగతం లభిస్తున్నది. బోనాలు, బతుకమ్మలతో మహిళలు
అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మిర్యాలగూడ అభ్యర్థి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుకు సూచించారు. గురువారం ప్రగతిభవన్లో సీఎం కే
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఇంటింటికీ చేరుతున్నాయని తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పి.రోహి�
తెలంగాణ రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. గురువారం పూడూరు మండలం మన్నెగూడ జేకే ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పండుగలా బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమక్షంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్, బీజేపీ నేతలు గులాబీ కండువా కప్పుకొని పార్టీలో చేరుతు�
MLA Bhagat | మరోసారి ఆశీర్వదించండి నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్(MLA Bhagat) అన్నారు. గురువారం హాలియా క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎ�
సీఎం కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పీఏపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రార�