ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందిస్తూ, సామాన్య ప్రజలకు అండగా నిలుస్తున్నామని, పదేళ్లలోనే అన్ని రంగాల్లో గణనీయ పురోగతిని సాధించామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి మద్దతుగానే వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఎంతో ముందుగా ప్రకటించడమే కాకుండా, స్వయంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా తమ అభ్యర్థుల జాబితా�
అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని నమ్మి వివిధ పార్టీలకు చెందిన నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం తిరుమలగిరి మండలం మామ
రాష్ట్రంలో అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, వాటిని కొనసాగించాలంటే సీఎంకే కేసీఆర్కే సాధ్యమవుతుందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ను భారీ మెజా�
బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో మంచి మ్యానిఫెస్టోగా ప్రజలందరూ అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా రూ.400లకే గ్యాస్బండపై మహిళలు సంబురపడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదోడి వీపుప
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నికల మ్యానిపెస్టోపై శనివారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సతీమణి ఆల మంజుల విస్తృత ప్రచారం నిర్వహించారు. మండలంలోని ఈదులబాయితండా, కానాయపల్లితండా, సంకిరెడ్డిపల్లితండాల�
బీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి పార్టీ కార్యకర్తల�
బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి చెంది ప్రజలంతా ఆనందంగా ఉన్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని సర్వారం గ్రామానికి చెందిన సలికంటి శ్రీను, సైదిరెడ్డి, సిద్ధ రామయ
స్వరాష్ట్రంలో మహిళా వికాసానికి పెద్దపీట లభిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మహిళా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయి. సర్కార్ చేయూతతో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళలు దూసుకుప�
చేపల పెంపకంతో ఉపాధి పొందుతున్న మత్స్యకారులు మిషన్ కాకతీయ పథకంతో సీఎం కేసీఆర్ చెరువులకు పునర్జ్జీవం
పోయడంతో చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు భారీగా సాగు చేపట్టడంతో బ�