తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగున్నాయని, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభు త్వం ఒక్క పథకాన్నీ ప్రవేశపెట్టలేదని ఆ రా ష్ర్టానికి చెందిన వలస కూలీ తన మనోగతాన్ని వెల్లడించాడు. కనీస సౌకర్యాలు కల్పించడంలోన
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే తమ బలమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని రువ్వి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లా
గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ ఊరూరా డప్పుచప్పుళ్లతో అభ్యర్థులకు ఘన స్వాగతం లభిస్తున్నది. బోనాలు, బతుకమ్మలతో మహిళలు
అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మిర్యాలగూడ అభ్యర్థి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుకు సూచించారు. గురువారం ప్రగతిభవన్లో సీఎం కే
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఇంటింటికీ చేరుతున్నాయని తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పి.రోహి�
తెలంగాణ రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. గురువారం పూడూరు మండలం మన్నెగూడ జేకే ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పండుగలా బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమక్షంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్, బీజేపీ నేతలు గులాబీ కండువా కప్పుకొని పార్టీలో చేరుతు�
MLA Bhagat | మరోసారి ఆశీర్వదించండి నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్(MLA Bhagat) అన్నారు. గురువారం హాలియా క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎ�
సీఎం కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పీఏపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రార�
దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కొట్లాటలు, అశాంతి తప్ప ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని.. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని నకిరేకల్ ఎమ్మె�
ప్రచార పోరులో కారు దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే బీఫాం తీసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్, డోర్నకల్ అభ్యర్థి రెడ్యానాయక్�
బడుగు బలహీన వర్గాల అభివృద్ధే బీఆర్ఎస్ ధ్యేయమని సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత అన్నారు. కంటోన్మెంట్ బొల్లారం రిసాలబజార్, పయినీర్ బజార్తో పాటు పలు బస్తీల్లో స�
ప్రజలకు మేలుచేసే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నార్సింగి మండలం వల్లూర్ గ్రామస్తులతో ఆత్మీయ సమ్మ�
బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టి కాంగ్రెస్ పార్టీ వాటినే తమ ఆరు గ్యారంటీ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నదని రాష్ట్రరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో మ�
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీట వేసిందని పార్టీ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహానాయుడు అన్నారు. మంగళవారం ఆయన కమ్మర్పల్లి మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్,