మైనార్టీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిందని బీఆర్ఎస్ మల్కాజిగిరి ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం అల్వాల్ డివిజన్ రాజీవ్ వీకర్స
మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. చిన్నశంకరంపేట మండలంలోని మిర్జాపల్లి, దర్పల్లి, శేరిపల్లి ఎంపీటీసీలతో పాటు 250 మంది కార్యకర్తలు కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మ
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కాదు..అరవై గ్యారెంటీలు ఇచ్చినా నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మూడోసారి కూడా ప్రతిపక్షాలకు భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. మంగళవారం పొత్కపల్లి�
‘గతంలో తెలంగాణ ప్రాంతాన్ని ఎన్నో ప్రభుత్వాలు పాలించాయి. కానీ ఏం చేశాయి. ప్రజల బాధలు ఏనాడైనా పట్టించుకున్నాయా..? కనీస సౌకర్యాలైనా కల్పించాయా..? ఏ ఒక్క పనికాక, సంక్షేమ పథకాలు అందక ఎన్నో ఇబ్బందులు పడ్డాం.
బీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలు మహారాష్ట్ర రైతులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణలో భూములు కొనుగోలు చేస్తే.. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమావంటి స్కీంలు వర్తిస్తాయని భావించి వలస వచ్చ�
రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. బూటకపు హామీలతో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయ�
నగరవాసులకు ఓ వైపు విశ్వనగర స్థాయి మౌలిక వసతులు కల్పిస్తూనే మరో వైపు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించే విధంగా తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదిన్నరేండ్లుగా చేస్తున్న అభివృద్ధి యజ్ఞం కొనసాగుతునే ఉన్నది. స�
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాలే సర్కార్కు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. శనివార�
బీజేపీ రాష్ట్ర నాయకుడు ఈగ మల్లేశం బీజేపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం హనుమకొండ, వరంగల్ పర్యటనకు వచ్చిన రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్ప�
ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాలకు సమ ప్రాధాన్యం అందిస్తూ వారి అభివృద్ధి, సంక్షేమానికి పాటు పడుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో రెడ్డి, అంబేద్కర్, పద్మశాలీ, గౌ�