రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 6న నగర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో జిల్లా అంతటా సంక్షేమ పథకాల పండుగ కొనసాగుతున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా బీసీ కులవృత్తులు
ప్రజల ఆశీర్వాదంతో మూ డోసారి కేసీఆరే సీఎం కావడం ఖాయమని, బీఆర్ఎస్తోనే తెలంగాణ సస్యశ్యామలమవుతుందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పొతం గల్ మండలం కల్లూర్ గ్రామంలో రూ.8 కోట్లతో చేపట్టిన పలు అభివృ
ఎవరు వచ్చినా మనకు ఏమీ ఇబ్బందిలేదని.. వచ్చిన వాళ్లు మాటలు చెబుతారు మళ్లీ కనపడరు.. పాలేరు నియోజకవర్గంలో మీ బిడ్డగా చెప్పిన మాట నిలబెట్టుకుంటాను.. వార్ వన్సైడే.. ఎలక్షన్ వన్సైడేనని ఎమ్మెల్యే కందా ళ ఉపేందర�
ఆరు నూరైనా తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకుడు, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కారేపల్లిలోని వైఎస్ఎన్ గార్డెన్లో నిర్వహి�
అభివృద్ధి, సంక్షేమ పథకాల కు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురంలో నకిరిపేట కాంగ్రెస్ పార
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు హోం, జైళ్లశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన నిర్వహించార�
సూర్యాపేట నియోజకవర్గంలోని అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు అందిస్తామని, తెలంగాణలో ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు ఉండాలన్నది సీఎం కేసీఆర్ తపన అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగ
రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతులపై సెస్ సూచనలు ఎంతో విలువైనవని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. సెస్ అధ్యయనాలు ప్రభుత్వాలకు వెన్నెముక వంటివని చెప్పారు. శుక్రవారం ఆయన బేగంపేటలోన�
దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ �
అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమైందని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మారుమూల తండాలు సైతం ప్రగతిబాట పట్టాయని తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ సర్కారు అనేక పథకాలు అమలుచేస్తున్నదని, వాటి
సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మైనార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించగా, ఈ కా
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ పల్లెసీమల్లో ప్రగతి వెలుగులు విరజిమ్ముతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్�