ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా రాష్ట్రం అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమని, సీఎంగా కేసీఆర్ అవ్వడం ఖాయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
నియోజకవర్గ ప్రజలే నా బలం, బలగమని, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంపూర్ణ సహకారంతో గతంలో చేసిన వాగ్ధానాలత�
ప్రజలు ఉన్నతంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మండలంలోని గులాబ్తండా, ఎస్సాపూ�
సమైక్యాంధ్ర పాలనలో వ్యవసాయ రంగానికి సరైన ఆదరణ లేక కుంటుబడిపోయింది. పంటలకు సాగు నీరు, సరైన విద్యుత్ సరఫరా లేక పొలాలు బీళ్లుగా మారాయి. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకు వెళ్లదీస్తున్న కుటుంబాలు పొట్ట చేతబట్ట�
రాష్ర్టాభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే, వాటిని చూసి దేశమంతా అబ్బురపడుతున్నది. ఇతర రాష్ర్టాలు ఇక్కడి సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేస్తున్నాయి. దేశ�
‘తెలంగాణలో కొంత మంది అపోహాలు సృష్టించి పాత గాయాలను రగిలించి ఇక్కడి సమాజాన్ని చీల్చాలని చూస్తున్నారు. కేవలం ఓట్ల కోసం మాట్లాడి దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరు.
ఎందరో అమర వీరుల త్యాగ ఫలితమే తెలంగాణ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో మంది అమరులైన తరువాత నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం ప్ర�
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ పనుల్లో అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్