రాష్ర్టాభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే, వాటిని చూసి దేశమంతా అబ్బురపడుతున్నది. ఇతర రాష్ర్టాలు ఇక్కడి సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేస్తున్నాయి. దేశ�
‘తెలంగాణలో కొంత మంది అపోహాలు సృష్టించి పాత గాయాలను రగిలించి ఇక్కడి సమాజాన్ని చీల్చాలని చూస్తున్నారు. కేవలం ఓట్ల కోసం మాట్లాడి దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరు.
ఎందరో అమర వీరుల త్యాగ ఫలితమే తెలంగాణ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో మంది అమరులైన తరువాత నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం ప్ర�
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ పనుల్లో అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు గడప గడపకూ చేరుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని 15, 20, 21 డివిజన్లలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చ�
వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వేల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోటపాటి నర్సింహానాయుడు పా�
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి తెలంగాణ పగ్గాలు వారికి అప్పగిస్తే రాష్ట్రం ఢిల్లీ పాలకుల చేతుల్లోకి వెళ్తుందని, అలా జరిగితే ఏడాదిలోనే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫ�
తెలంగాణ అంటేనే తెగింపు.. త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం..రాష్ట్ర ఏర్పాటు కోసం సుదీర్ఘ పోరాటం చేసి ఆ ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. అటువంటి చరిష్మా కలిగిన నాయకుడు తన పనితనంతో ఎవరిచేతనైనా జై �
Minister Mallareddy | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy ) తెలిపారు.
స్వరాష్ట్రంలోనే ముస్లింలు అభివృద్ధి సాధిస్తున్నారని, వారి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్�
వచ్చే ఎన్నికల్లో తామంతా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే ఉంటామని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం, రాణంపల్లి గ్రామంలోని ఏడు కుల సం ఘాల వారు శనివారం ఏకగ్రీవ తీర్మా నం చేశారు. ఈ మేరకు తీర్మాన ప్రతిని �
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అ న్నారు. తలకొండపల్లి మండ లానికి చెందిన రజక సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్వ కోలు వెంకటేశ్తో పాటు పది మంది నాయకులు మాజీ ఎంప�