ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరాణకు గురైన ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు జిల్లావాసులకు �
Minister Talasani | సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తిరిగి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకువస్తాయని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీన�
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం పదిలంగా ఉంటదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. అమలుకు నోచుకోని హామీలు కేసీఆర్ ఇవ్వరని, పేద ప్రజలకు అక్కరకొచ్చే పనులే చేస్తారని చెప్పారు. రైతుబంధు, రైతుబ�
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్లో ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ యూనియన్ నూతన భవనాన్న
రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాల అడ్రస్ గల్లంతు కానుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన
‘పేదలు, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సర్కారుకు అండగా ఉంటా.. అడగకుండానే వరాలిచ్చే మహానుభావుడు సీఎం కేసీఆర్.. మళ్లీ సీఎంగా సారే రావాలె’.. అని ఆరు ప్రభుత్వ పథకాలు పొందిన మహబూబా�
‘ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతినిధిగా, బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకొచ్చా.. ఆశీర్వదించండి. అధిక మెజార్టీ అందించండి..’ అంటూ ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ కోరారు. బీఆర్ఎస్ పాలనలోనే ఇల్లెందు నియోజకవర్గంలో గ�
ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపర్చాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆ�
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంలో కేసీఆర్ పోరాటం ప్రపంచానికంతా తెలిసిందే. అంతటి త్యాగంతో కూడిన పోరాట చరిత్ర ఆయనది. ఉద్యమంలోనైనా స్వరాష్ట్రంలోనైనా నాటి నుంచి నేటి వరకూ ఉద్యమ నేత కేసీఆర్ ముందుచూపు చాలా �
సమైక్య పాలనలో మరుగున పడిన కులవృత్తులకు పునర్జీవం పోశామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లి బుద్ధ విగ్రహం సమీపంలో 650 గజాల స్థలంలో రూ.25లక్షలతో చే
బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సిట్టింగ్లకే టికెట్లు కేటాయించడంతో జిల్లాలోని సబ్బండ వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతిస్తున్నారు.
మండలంలోని లంబాడీపల్లి గ్రామంలో ఎంపీటీసీ నగావత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పింఛన్దారులంతా బాల్క సుమన్కే ఓటు వేసి గెలిపించుకుంటామని బుధవారం తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పింఛన్ అంటే రూ.20