‘ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతినిధిగా, బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకొచ్చా.. ఆశీర్వదించండి. అధిక మెజార్టీ అందించండి..’ అంటూ ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ కోరారు. బీఆర్ఎస్ పాలనలోనే ఇల్లెందు నియోజకవర్గంలో గ�
ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపర్చాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆ�
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంలో కేసీఆర్ పోరాటం ప్రపంచానికంతా తెలిసిందే. అంతటి త్యాగంతో కూడిన పోరాట చరిత్ర ఆయనది. ఉద్యమంలోనైనా స్వరాష్ట్రంలోనైనా నాటి నుంచి నేటి వరకూ ఉద్యమ నేత కేసీఆర్ ముందుచూపు చాలా �
సమైక్య పాలనలో మరుగున పడిన కులవృత్తులకు పునర్జీవం పోశామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లి బుద్ధ విగ్రహం సమీపంలో 650 గజాల స్థలంలో రూ.25లక్షలతో చే
బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సిట్టింగ్లకే టికెట్లు కేటాయించడంతో జిల్లాలోని సబ్బండ వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతిస్తున్నారు.
మండలంలోని లంబాడీపల్లి గ్రామంలో ఎంపీటీసీ నగావత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పింఛన్దారులంతా బాల్క సుమన్కే ఓటు వేసి గెలిపించుకుంటామని బుధవారం తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పింఛన్ అంటే రూ.20
కాలికి గజ్జె కట్టి.. గళం విప్పి ప్రజలను చైతన్యపరుస్తున్న తెలంగాణ సాంస్కతిక కళాకారులకు కేసీఆర్ సర్కారు సముచిత గుర్తింపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుక�
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలోని వివేకానంద విదేశీ విద్యా పథకం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయ పథకం (బెస్ట్) దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు పరిషత్తు పాలనాధ�
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని మధిర, బోనకల్లు, ముదిగొండ మండ�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, కుల మతాల ఐక్యతను పెంచిన ఘనత ఆయనదేనని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
సివిల్ సర్వీసెస్ అధికారులు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అధ్యయనం, పరిశోధన చేయనున్నారని, వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మండలంలోని గుడివాడ గ్రామ శివారులో రూ.2.74 కోట్లతో నూతంగా నిర్మించనున్న
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ‘ఆసరా’ కల్పించనున్నది. పింఛన్ను రూ.వెయ్యి పెంచడంతో ఇప్పటివరకు అందుతున్న రూ.3,016కు బదులు ఇక నుంచి రూ.4,016 అందుకోనున్నారు. అడగకముందే పింఛన్ను పెంచడంతో వారి మోములో ఆనందం �
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో వరంగల్ రంగశాయిపేటలోని మంకీ ఫుడ్ కో