సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శవంతమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని పెద్ద చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో శ
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరడం అభినందనీయమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసన సభ్యులు కేపీ వివేకానంద్ అన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రూ.7 కోట్ల నిధులతో చేపట్టిన 28 పనులను శుక్రవా�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి యువత, నాయకులు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ�
ఏ కష్టం వచ్చినా సంగారెడ్డి ప్రజలకు నేనున్నానంటున్నారు మాజీ ఎమ్మెల్యే, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఈ నెల 21న సీఎం కేసీఆర్ ప్రకటించగా సంగా�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లుగా జరుగుతున్న అభివృద్ధికి, అందిస్తున్న సంక్షేమం ముందుకు సాగడానికి మరోసారి సీఎం కేసీఆర్ను ఎన్నుకోవడానికి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. దేశంలో ఏ రాష్ట్రం�
Minister Talasani | ప్రభుత్వ సంక్షేమ పథకాలు యావత్ భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ( Talasani Srinivas Yadav) అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల కోసం 294 పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా ఉన్నతీకరించింది. 14 డిగ్రీ కళాశాలలు, 2 వ్యవసాయ మహిళా కళాశాలలు ఏర్పాటు చేసింది. బీసీ గురుకులాల ద్వారా నాణ్యమైన విద
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలే మరోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తాయని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలంలోని మాల్, నల్లవెల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి
ఉమ్మడి రాష్ట్రంలో నారాయణఖేడ్ నియోజకవర్గం వలసలు,వెనుకబాటుకు కేరాఫ్గా నిలిచింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా పల్లెలు, పట్టణాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవి. వ్యవసాయభూములు ఉన్నా సాగునీటి సౌకర్యం లేక, భూ
సంపదను సృష్టించడం, తద్వారా వచ్చిన ప్రతిపైసాను అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచడంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. అందుకు అవసరమైన మూలధన వ్యయంలో రాష్ర్టాన్ని అగ్రపథాన నిలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదేండ్ల అనతికాలంలోనే రాష్ట్ర సర్కారు అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు విశేష ప్రజాదరణ పొందాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. 68 ఏండ్ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల
దళితబంధు పథకం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ మండలం దశదిశను మార్చింది. పథకం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో ఇదొకటి. దళితబంధును ప్రారంభించి ర
దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళితబంధు పథకం మరోసారి అమలు చేస్తున్నారు. ఈసారి ఒక్కో నియోజకవర్గానికి 1,100 యూనిట్లు కేటాయించడంతో వారు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు.
Minister Gangula | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో నేతన్నల (Handloom) కళ్లలో వెలుగులు కనబడుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.