కాలికి గజ్జె కట్టి.. గళం విప్పి ప్రజలను చైతన్యపరుస్తున్న తెలంగాణ సాంస్కతిక కళాకారులకు కేసీఆర్ సర్కారు సముచిత గుర్తింపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుక�
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలోని వివేకానంద విదేశీ విద్యా పథకం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయ పథకం (బెస్ట్) దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు పరిషత్తు పాలనాధ�
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని మధిర, బోనకల్లు, ముదిగొండ మండ�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, కుల మతాల ఐక్యతను పెంచిన ఘనత ఆయనదేనని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
సివిల్ సర్వీసెస్ అధికారులు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అధ్యయనం, పరిశోధన చేయనున్నారని, వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మండలంలోని గుడివాడ గ్రామ శివారులో రూ.2.74 కోట్లతో నూతంగా నిర్మించనున్న
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ‘ఆసరా’ కల్పించనున్నది. పింఛన్ను రూ.వెయ్యి పెంచడంతో ఇప్పటివరకు అందుతున్న రూ.3,016కు బదులు ఇక నుంచి రూ.4,016 అందుకోనున్నారు. అడగకముందే పింఛన్ను పెంచడంతో వారి మోములో ఆనందం �
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో వరంగల్ రంగశాయిపేటలోని మంకీ ఫుడ్ కో
సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శవంతమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని పెద్ద చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో శ
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరడం అభినందనీయమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసన సభ్యులు కేపీ వివేకానంద్ అన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రూ.7 కోట్ల నిధులతో చేపట్టిన 28 పనులను శుక్రవా�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి యువత, నాయకులు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ�
ఏ కష్టం వచ్చినా సంగారెడ్డి ప్రజలకు నేనున్నానంటున్నారు మాజీ ఎమ్మెల్యే, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఈ నెల 21న సీఎం కేసీఆర్ ప్రకటించగా సంగా�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లుగా జరుగుతున్న అభివృద్ధికి, అందిస్తున్న సంక్షేమం ముందుకు సాగడానికి మరోసారి సీఎం కేసీఆర్ను ఎన్నుకోవడానికి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. దేశంలో ఏ రాష్ట్రం�