సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓవైపు ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతూనే.. మరోవైపు స్కీముల అమలు, అర్హుల ఎంపికలో బిజీగా మారారు. సబ్బండ వర్గాల హితమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ప్రతి�
రూరల్ నియోజకవర్గంలో రైతులకు సాగునీటికి ఢోకాలేదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీల కన్నా ఎక్కువగానే నెరవేర్చినట్లు తెలిపారు.ప్రతిపక్ష నా�
‘తెలంగాణ పేద ప్రాంతం కాదు, సమైక్య వాదులు వెనక్కినెట్టివేయబడ్డ ప్రాంతం. స్వరాష్ట్రం సాధిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తం. ఆ ఫలాలను ప్రజలకు అందేలా చేస్తం’ అని ఉద్యమ సమయంలో చెప్పిన ఆనాటి ఉద్యమ నాయకుడు, నేటి �
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మంగళవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయ�
సంక్షేమం పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన పం ద్రాగస్టు వేడుకలకు మంత్రి శ్రీనివాస్గౌడ
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్గ్రౌండ్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్అండ్బీ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యా�
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ఖమ్మం జిల్లా అగ్రగామిగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్�
తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, రైతుల పక్షాన నిలిచే తీరు, తీరొక్క రంగాలను ప్రోత్సహిస్తున్న విధం బాగుంది.. ఏ ఆపదొచ్చినా నేనున్నా అంటూ ముందుపడే సీఎం కేసీఆర్ పనితీరు ఎంతో నచ్చింది..
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరు�
తెలంగాణ.. దేశంలోనే కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం.. కానీ సంక్షేమంలో దేశానికే ఆదర్శం. కులమత తారతమ్యాలు లేకుండా అర్హులైన పేదలకు ఇక్కడ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. రైతులను సాగు పెట్టుబడి సాయం నుంచి మొదలు పంట ఉత్ప
రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పేద ప్రజల సొంత ఇంటి కల నేరవేరిందని మంత్రి తలసాని పేర్కొన్నారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి గృహ�
తెలంగాణ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు. పట్టణంలోని 12వ వార్డుకు చెందిన ఫార్వర్డ్బ్లాక్, కాంగ్రెస్, బీజేపీ నుంచి
పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆయన పాలనలో స్వరాష్ట్రంలో స్వర్ణయుగం నడుస్తున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. మంగళవారం సిరిసిల్ల, వే�