Minister Talasani | ప్రభుత్వ సంక్షేమ పథకాలు యావత్ భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ( Talasani Srinivas Yadav) అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల కోసం 294 పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా ఉన్నతీకరించింది. 14 డిగ్రీ కళాశాలలు, 2 వ్యవసాయ మహిళా కళాశాలలు ఏర్పాటు చేసింది. బీసీ గురుకులాల ద్వారా నాణ్యమైన విద
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలే మరోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తాయని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలంలోని మాల్, నల్లవెల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి
ఉమ్మడి రాష్ట్రంలో నారాయణఖేడ్ నియోజకవర్గం వలసలు,వెనుకబాటుకు కేరాఫ్గా నిలిచింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా పల్లెలు, పట్టణాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవి. వ్యవసాయభూములు ఉన్నా సాగునీటి సౌకర్యం లేక, భూ
సంపదను సృష్టించడం, తద్వారా వచ్చిన ప్రతిపైసాను అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచడంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. అందుకు అవసరమైన మూలధన వ్యయంలో రాష్ర్టాన్ని అగ్రపథాన నిలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదేండ్ల అనతికాలంలోనే రాష్ట్ర సర్కారు అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు విశేష ప్రజాదరణ పొందాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. 68 ఏండ్ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల
దళితబంధు పథకం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ మండలం దశదిశను మార్చింది. పథకం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో ఇదొకటి. దళితబంధును ప్రారంభించి ర
దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళితబంధు పథకం మరోసారి అమలు చేస్తున్నారు. ఈసారి ఒక్కో నియోజకవర్గానికి 1,100 యూనిట్లు కేటాయించడంతో వారు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు.
Minister Gangula | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో నేతన్నల (Handloom) కళ్లలో వెలుగులు కనబడుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓవైపు ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతూనే.. మరోవైపు స్కీముల అమలు, అర్హుల ఎంపికలో బిజీగా మారారు. సబ్బండ వర్గాల హితమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ప్రతి�
రూరల్ నియోజకవర్గంలో రైతులకు సాగునీటికి ఢోకాలేదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీల కన్నా ఎక్కువగానే నెరవేర్చినట్లు తెలిపారు.ప్రతిపక్ష నా�
‘తెలంగాణ పేద ప్రాంతం కాదు, సమైక్య వాదులు వెనక్కినెట్టివేయబడ్డ ప్రాంతం. స్వరాష్ట్రం సాధిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తం. ఆ ఫలాలను ప్రజలకు అందేలా చేస్తం’ అని ఉద్యమ సమయంలో చెప్పిన ఆనాటి ఉద్యమ నాయకుడు, నేటి �
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మంగళవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయ�
సంక్షేమం పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన పం ద్రాగస్టు వేడుకలకు మంత్రి శ్రీనివాస్గౌడ