రాజకీయాలకతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ పథకాలు, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధ�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన వారు బీఆర్ఎస్ పార్టీ లో చేరేందుకు దండిగా ముందుకు వస్తున్నారని గోషామహల్ నియోజకవ�
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నాయకులకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రం కొండాప
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శవంతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ప్రజా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. అమలవుతున్న పథకాలు ప్రతిపక్ష పార్టీలను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయన్నారు. హఫీజ్పేట్ డివి�
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వివిధ రాష్ర్టాలకు చెందిన ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ప్రశంసించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డీలో జాతీయ గ్రామీణాభి
Minister Sabita Indra Reddy | తెలంగాణలో రైతాంగానికి అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indrareddy) పేర్కొన్నారు.
గత పాలనలో తెలంగాణ ప్రాంతం రాజకీయ, ఆర్థిక, సామాజికంగా వెనుకబడింది. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమం ప్రత్యేక రాష్ట్రం ద్వారానే సాధ్యమని భావించారు. స్వరాష్ట్రం కోసం ఉద్యమించారు. నీళ్లు, నిధులు, నియామకాలు �
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్�
బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి గడగడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్రెడ్డి అన�