కేం ద్ర ప్రభుత్వం నిర్వహించే సర్వేల్లో ఎం పిక కాబడే ఉత్తమ గ్రామ పంచాయతీ లు, ఉత్తమ పట్టణాలు, ఉత్తమ జిల్లాలన్నీ తెలంగాణలోనే ఉంటున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో కేంద్రం చేపడుతున్న సర్వేలో రాష్ట్రంలోని నగ
అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్కు ప్రజలంతా అండగా ఉండాలని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం పల్లెప్రగతి కార్యక్�
Speaker Pocharam | అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి(Speaker Pocharam Srinivas reddy) అన్నారు.
తెలంగాణలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పరిగిలోని ఎస్ గా�
సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నారని, మహిళలకు అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా �
తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని వికలాంగులకు రూ.4016 నెలవారీ పింఛను అందజేసి వారి జీవితాల్లో విశ్వాసాన్ని నింపుతున్నది. గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో రూ.500 పింఛను మాత్రమే ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర�
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంక్షేమా నికి పెద్దపీట వేస్తున్నది. మహిళలు అన్ని రంగాల్లో రా ణించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మహి ళలకు వడ్డీలేని రుణాలు అందించి వారి ఆర్థిక పరిపుష�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా కనిపించవు. ప్రభుత్వ ఖజానాపై ఎంత ఆర్థిక భారంపడ్డా, ఎన్నికష్టాలు ఎదురైనా పథకాలు అమలు లో రాష్ట్ర సర్కారు ఏనాడూ వెనుకడుగు వేయలేదు.
Minister Errabelli | సమైక్య పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, అభివృద్ధికి నోచుకోలేక పోయిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు.
తెలంగాణ వచ్చి పదేండ్లు అయ్యింది. దశాబ్ది ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఒక వైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుంది. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు �
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దూసుకెళ్తున్నది. అన్ని వర్గాలకూ సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారు. శుక్రవారం మంచిర్యాలలో నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రకటించిన వరాలైన దివ్యాంగులకు పెన్షన్ ప�
తెలంగాణ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందిస్తున్న పాలన యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం శివ�
మంచిర్యాల జిల్లా కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చేసిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల కేంద్రంగా కుల వృత్తులకు రూ. ఒక లక్ష సాయం, రెండో విడుత గొర్ర
సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. దివ్యాంగులకు పూర్తి ఆసరాగా నిలుస్తున్నారు. వారి అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. ఆసరా పింఛన్తో ఆర్థికంగా అండగా ఉంటున్నారు.