తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వివిధ రాష్ర్టాలకు చెందిన ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ప్రశంసించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డీలో జాతీయ గ్రామీణాభి
Minister Sabita Indra Reddy | తెలంగాణలో రైతాంగానికి అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indrareddy) పేర్కొన్నారు.
గత పాలనలో తెలంగాణ ప్రాంతం రాజకీయ, ఆర్థిక, సామాజికంగా వెనుకబడింది. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమం ప్రత్యేక రాష్ట్రం ద్వారానే సాధ్యమని భావించారు. స్వరాష్ట్రం కోసం ఉద్యమించారు. నీళ్లు, నిధులు, నియామకాలు �
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్�
బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి గడగడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్రెడ్డి అన�
దళిత బంధు పథకం సామాజిక విప్లవమని.. వెనుకబాటుతనం ఆధునిక సమాజంలో లేదని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఎస్సీ సామాజిక వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తు�
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇటీవల బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ నుంచి మొన్న కాంగ్రెస్ జనగర్జన వరకు దారులన్నీ ఖమ్మంవైపే.
ప్రభుత్వం వివిధ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. నర్సంపేట బార్
మత్స్యకారులకు సర్కారు చేయూతనందిస్తున్నది. వారి ఆర్థికాభివృద్ధి కోసం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నది. స్వయం ఉపాధి కోసం ఉచిత చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి చెరువులు, రిజర�