Minister Errabelli | సమైక్య పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, అభివృద్ధికి నోచుకోలేక పోయిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు.
తెలంగాణ వచ్చి పదేండ్లు అయ్యింది. దశాబ్ది ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఒక వైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుంది. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు �
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దూసుకెళ్తున్నది. అన్ని వర్గాలకూ సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారు. శుక్రవారం మంచిర్యాలలో నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రకటించిన వరాలైన దివ్యాంగులకు పెన్షన్ ప�
తెలంగాణ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందిస్తున్న పాలన యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం శివ�
మంచిర్యాల జిల్లా కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చేసిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల కేంద్రంగా కుల వృత్తులకు రూ. ఒక లక్ష సాయం, రెండో విడుత గొర్ర
సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. దివ్యాంగులకు పూర్తి ఆసరాగా నిలుస్తున్నారు. వారి అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. ఆసరా పింఛన్తో ఆర్థికంగా అండగా ఉంటున్నారు.
సీఎం కేసీఆర్ దేశం మెచ్చిన నాయకుడని, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రశంసిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హర
Mla Govardhan | స్వరాష్ట్రంలో గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దీంతో ప్రతి కుటుంబంలో సంతోషం వెళ్లి విరుస్తుందని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్(Mla Goverdhan) అన్నారు.
అత్యల్ప కాలంలోనే తెలంగాణ అపూర్వమైన ప్రగతి సాధించి.. పదేండ్ల ప్రాయంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నది. ఇందులోభాగంగానే గ్రేటర్వ్యాప్తంగా శుక్రవారం సంక్షేమ సంబు�
దేశ అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయ న స్పష్టం చేశారు. దశాబ్ది ఉత్స
అభివృద్ధి, సంక్షేమం ప్రధానంగా సాగిన తెలంగాణ తొమ్మిదేండ్ల ప్రయా ణం యావత్తత్తు దేశానికే అనుసరణీయమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం ట్వీట్ చేశారు. కేసీఆర్ సకల జనుల ఇంటిదీపం అని కొనియాడారు. �
రాష్ట్రంలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు.. లబ్ధిదారుడు లేని కుటుంబం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సంక్షేమంలో యావత్తు దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. సంక్షేమ సంబురాల దినోత్సవం సందర్�
తెలంగాణ దశాబ్ధి ఉత్సావాలలో భాగంగా శుక్రవారం సంక్షేమ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ఈ వేడుకలకు ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్బెడ్రూం లబ్ధిదారులతో పాటు గొల్లకుర్�
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన తరుణంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరు�
పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ సారథి సీఎం కేసీఆర్ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.