బీఆర్ఎస్తోనే ప్రజా సంక్షేమం సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని సిరిగిరిపురం గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు ఆమె సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం అక్కున చేర్చుకున్నదని జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వ�
ఎంతో మంది త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరోజు గురువారం ఉమ్మడి వరంగల్ జి�
స్వరాష్ట్రంలో అన్ని మతాలు, వర్గాలకు ప్రాధాన్యం లభిస్తున్నది. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా సంక్షేమ ప�
సమైక్య పాలనలో చీకట్లో మగ్గిన గిరిగూడేలు, స్వరాష్ట్రంలో అభివృద్ధి బాట పడుతున్నా యి. టీఆర్ఎస్ సర్కారు ఐదు వందల జనాభా కలిగిన పల్లెలను ప్రత్యేక పంచాయ తీలుగా ఏర్పాటు చేయగా, గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నాయ�
పల్లెపల్లెకూ సంక్షేమ పథకాలు అందాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని గూడ గ్రామంలో పల్లెప్రగతి దినోత్సవాన్ని ఘ�
కేం ద్ర ప్రభుత్వం నిర్వహించే సర్వేల్లో ఎం పిక కాబడే ఉత్తమ గ్రామ పంచాయతీ లు, ఉత్తమ పట్టణాలు, ఉత్తమ జిల్లాలన్నీ తెలంగాణలోనే ఉంటున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో కేంద్రం చేపడుతున్న సర్వేలో రాష్ట్రంలోని నగ
అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్కు ప్రజలంతా అండగా ఉండాలని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం పల్లెప్రగతి కార్యక్�
Speaker Pocharam | అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి(Speaker Pocharam Srinivas reddy) అన్నారు.
తెలంగాణలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పరిగిలోని ఎస్ గా�
సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నారని, మహిళలకు అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా �
తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని వికలాంగులకు రూ.4016 నెలవారీ పింఛను అందజేసి వారి జీవితాల్లో విశ్వాసాన్ని నింపుతున్నది. గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో రూ.500 పింఛను మాత్రమే ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర�
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంక్షేమా నికి పెద్దపీట వేస్తున్నది. మహిళలు అన్ని రంగాల్లో రా ణించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మహి ళలకు వడ్డీలేని రుణాలు అందించి వారి ఆర్థిక పరిపుష�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా కనిపించవు. ప్రభుత్వ ఖజానాపై ఎంత ఆర్థిక భారంపడ్డా, ఎన్నికష్టాలు ఎదురైనా పథకాలు అమలు లో రాష్ట్ర సర్కారు ఏనాడూ వెనుకడుగు వేయలేదు.