రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కార్ తొమ్మిదేండ్లలోనే సకల జనుల పెన్నిధిగా మారిందని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ పథకాలను పక్కగా అమలు చేస్తుందని రాష్ట్ర కార్మికశ�
ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో పేదలందరికీ సంక్షేమ పథకాలతో భరోసా కల్పించడం జరిగిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎన�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలిచిందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలులో దేశానికి దిక్సూచిగా నిలిపిన ఘనత కేసీఆర్దేనని స్పష్�
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగ�
Minister Indrakaran Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) రాష్ట్రంలోని కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) అన్నారు.
పక్షపాత ధోరణి, కుట్రలు, కుతంత్రాలతో సీమాంధ్ర పాలకులు నాడు తెలంగాణ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తే.. నేడు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన పథకాలతో రాష్ర్టాన్ని సంక్షేమం దిశగా నడిపిస్తున్నారు.
పేద ప్రజల కన్నీరు తుడవని ఆర్థిక ప్రగతి అస్థిరమైనదని, అనైతికమైనదని భావించిన సీఎం కేసీఆర్.. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలుచేస్తూ, సింహభాగం నిధులను వెచ్చిస్తున
సీఎం కేసీఆర్ ప్రభు త్వం సంక్షేమ పాలన దిశగా సాగుతున్నది. గడపగడపకూ సంక్షేమ పథకా లు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. కడుపులో బిడ్డ నుంచి పండు ముసలి వరకు సంక్షేమ పథకాలను అం దించి ఆదుకుంటున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జి ల్లాలో ఎక్కడో మారుమూలన ఉన్న మంచిర్యాల ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. సిరుల తల్లి సింగరేణి గనులున్నప్పటికీ ఈ ప్రాంతంపై నాటి పాలకులు వివక్ష చూపించా రు. ఫలితంగా మంచిర్యాల �
తలాపున కృష్ణమ్మ పారుతున్నా 70 ఏండ్లుగా సాగు నీటికి నోచుకోని నల్లగొండ కాలానుగుణంగా బీడు భూముల జిల్లాగా మారింది. రాష్ట్ర సాధన తర్వాత ఉద్యమ నాయకుడు సీఎం కావడంతో తొమ్మిదేండ్లుగా ఈ ప్రాంతం నిత్యం జలసవ్వడితో �
కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ అన్నారు. కేంద్రం నుంచి బోర్డుకు నిధులు రావాల్సి ఉన్నా.. విడుదల చేయకపోవడంతో అభ
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మారం మండలం పెర్కపల్లి గ్రా�
దేశానికి అన్నంపెట్టే రైతన్న సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నది. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి..అన్నదాతకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నది. రైతును రాజుగ