సీఎం కేసీఆర్ దేశం మెచ్చిన నాయకుడని, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రశంసిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హర
Mla Govardhan | స్వరాష్ట్రంలో గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దీంతో ప్రతి కుటుంబంలో సంతోషం వెళ్లి విరుస్తుందని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్(Mla Goverdhan) అన్నారు.
అత్యల్ప కాలంలోనే తెలంగాణ అపూర్వమైన ప్రగతి సాధించి.. పదేండ్ల ప్రాయంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నది. ఇందులోభాగంగానే గ్రేటర్వ్యాప్తంగా శుక్రవారం సంక్షేమ సంబు�
దేశ అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయ న స్పష్టం చేశారు. దశాబ్ది ఉత్స
అభివృద్ధి, సంక్షేమం ప్రధానంగా సాగిన తెలంగాణ తొమ్మిదేండ్ల ప్రయా ణం యావత్తత్తు దేశానికే అనుసరణీయమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం ట్వీట్ చేశారు. కేసీఆర్ సకల జనుల ఇంటిదీపం అని కొనియాడారు. �
రాష్ట్రంలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు.. లబ్ధిదారుడు లేని కుటుంబం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సంక్షేమంలో యావత్తు దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. సంక్షేమ సంబురాల దినోత్సవం సందర్�
తెలంగాణ దశాబ్ధి ఉత్సావాలలో భాగంగా శుక్రవారం సంక్షేమ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ఈ వేడుకలకు ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్బెడ్రూం లబ్ధిదారులతో పాటు గొల్లకుర్�
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన తరుణంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరు�
పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ సారథి సీఎం కేసీఆర్ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కార్ తొమ్మిదేండ్లలోనే సకల జనుల పెన్నిధిగా మారిందని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ పథకాలను పక్కగా అమలు చేస్తుందని రాష్ట్ర కార్మికశ�
ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో పేదలందరికీ సంక్షేమ పథకాలతో భరోసా కల్పించడం జరిగిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎన�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలిచిందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలులో దేశానికి దిక్సూచిగా నిలిపిన ఘనత కేసీఆర్దేనని స్పష్�
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగ�
Minister Indrakaran Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) రాష్ట్రంలోని కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) అన్నారు.
పక్షపాత ధోరణి, కుట్రలు, కుతంత్రాలతో సీమాంధ్ర పాలకులు నాడు తెలంగాణ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తే.. నేడు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన పథకాలతో రాష్ర్టాన్ని సంక్షేమం దిశగా నడిపిస్తున్నారు.