తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమ య్యాయి. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల్లో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. మంచిర్యాల కల
తెలంగాణ రాష్ట్రం గడిచిన తొమ్మిదేళ్లలో అద్భుతాల సమాహారంగా మారిందని, సంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నా రు.‘తెలంగాణ
తొమ్మిదేళ్లలో రాష్ట్రం ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి అండగా నిలవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు కోరారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం న్యామతాబాద్ గ్రామ శ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, పేదల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూరుస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. కార్మికుల కోసం బీజేపీ ప�
తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయటం చేతగాదన్న నోళ్లే, వాళ్లకు పరిపాలించుకోవటం కూడా చేతగాదని వెక్కిరించాయి నాడు. ఈ రెండు అపహాస్యాలను మళ్లీ నోరు కూడా తెరవకుండా భూస్థాపితం చేశారు కేసీఆర్. కరువు కాటకాల తెలంగాణ
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం బిజీబిజీగా గడిపారు. పట్టణంలోని తన నివాసానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు, విద్యార్థులు తరలివచ్చారు. తమ సమస్యలను స్పీకర్కు విన్నవించగా.. వాటికి ఆయన పరిష్కారం చూపారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమం పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ సర్కారు కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నది. కార్మికులు తమ పేరును కార్మిక శాఖలో నమోదు చేసుకుంటే ఎన్నో ప్రయోజనా�
పేదల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం మండలంలోని 44వ డివిజన్ జోగయ్యపల్లి, సింగార�
చిరువ్యాపారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్మిక సంక్షేమ మసోత్సవంలో భాగంగా హనుమకొండలోని జీఎంహెచ్ ఎదుట ఉన్న చిరువ్యాపారుల అడ
అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్ ఉన్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు.
అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని కొన్ని కుటిల శక్తులు ఆగం చేయాలని చూస్తున్నాయని, బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులుగా మారి సంక్షేమ పథకాలను ఆయుధాలుగా చేసుకుని ప్రతిపక్షాలపై యుద్ధం చేయాలని రాష్ట్ర
Minister Errabelli | దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులపై ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Mi
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత
Brahmin Bhavan | దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా తెలంగాణలో బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు.