పేద ప్రజల కన్నీరు తుడవని ఆర్థిక ప్రగతి అస్థిరమైనదని, అనైతికమైనదని భావించిన సీఎం కేసీఆర్.. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలుచేస్తూ, సింహభాగం నిధులను వెచ్చిస్తున
సీఎం కేసీఆర్ ప్రభు త్వం సంక్షేమ పాలన దిశగా సాగుతున్నది. గడపగడపకూ సంక్షేమ పథకా లు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. కడుపులో బిడ్డ నుంచి పండు ముసలి వరకు సంక్షేమ పథకాలను అం దించి ఆదుకుంటున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జి ల్లాలో ఎక్కడో మారుమూలన ఉన్న మంచిర్యాల ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. సిరుల తల్లి సింగరేణి గనులున్నప్పటికీ ఈ ప్రాంతంపై నాటి పాలకులు వివక్ష చూపించా రు. ఫలితంగా మంచిర్యాల �
తలాపున కృష్ణమ్మ పారుతున్నా 70 ఏండ్లుగా సాగు నీటికి నోచుకోని నల్లగొండ కాలానుగుణంగా బీడు భూముల జిల్లాగా మారింది. రాష్ట్ర సాధన తర్వాత ఉద్యమ నాయకుడు సీఎం కావడంతో తొమ్మిదేండ్లుగా ఈ ప్రాంతం నిత్యం జలసవ్వడితో �
కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ అన్నారు. కేంద్రం నుంచి బోర్డుకు నిధులు రావాల్సి ఉన్నా.. విడుదల చేయకపోవడంతో అభ
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మారం మండలం పెర్కపల్లి గ్రా�
దేశానికి అన్నంపెట్టే రైతన్న సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నది. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి..అన్నదాతకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నది. రైతును రాజుగ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమ య్యాయి. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల్లో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. మంచిర్యాల కల
తెలంగాణ రాష్ట్రం గడిచిన తొమ్మిదేళ్లలో అద్భుతాల సమాహారంగా మారిందని, సంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నా రు.‘తెలంగాణ
తొమ్మిదేళ్లలో రాష్ట్రం ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి అండగా నిలవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు కోరారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం న్యామతాబాద్ గ్రామ శ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, పేదల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూరుస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. కార్మికుల కోసం బీజేపీ ప�
తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయటం చేతగాదన్న నోళ్లే, వాళ్లకు పరిపాలించుకోవటం కూడా చేతగాదని వెక్కిరించాయి నాడు. ఈ రెండు అపహాస్యాలను మళ్లీ నోరు కూడా తెరవకుండా భూస్థాపితం చేశారు కేసీఆర్. కరువు కాటకాల తెలంగాణ
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం బిజీబిజీగా గడిపారు. పట్టణంలోని తన నివాసానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు, విద్యార్థులు తరలివచ్చారు. తమ సమస్యలను స్పీకర్కు విన్నవించగా.. వాటికి ఆయన పరిష్కారం చూపారు.