వైద్యరంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రసవం అంటేనే గతంలో ప్రైవేటు దవాఖానలకు దారి పట్టేది. ఇదే అదునుగా ప్రైవేటు దవాఖానల వారు అవసరం లేకపో
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ గప్పాలు కొట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ హామీని గాలికొదిలేశారు. రైతులపై కత్తిగట్టి 3 సాగు చట్టాలు తీసుకొచ్చి 750 మందిని బలిగొన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలంటూ హడావుడ�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. ఆదివారం మాడుగులపల్లి మండలం చిరుమర్తి గ్రామ స�
రోడ్ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని గజ్వేల్ రహదారిలోని జీవికా పరిశ్రమ వద్ద ఏర్పడిన గుంతలు, ఇబ్రహీంపూర�
గతానికి వర్తమానానికి మధ్య అక్షరాల వారధి కట్టాలనుకున్నప్పుడు వాదనా పటిమ ఒక్కటే చాలదు; వాస్తవాలనే ఉక్కు ఫలకలు కూడా అవసరం. అంతే తప్ప కేవలం పద విన్యాసం, పాద సన్యాసంతో మాత్రమే చరిత్రను చెక్కుతామంటే, అది రసహీన�
వేతనాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలు చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు మంగళవారం పారిశుధ్య కార్మికులు పాలాభిషేకాలు చేశారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం రూ.వెయ్యి వేతనం పెంచిన సందర్భంగ�
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఎంతో భరోసానిస్తున్నాయని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్ మండల పరిధిలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు మం జూరైన చెక్కులను స�
స్వరాష్ట్రంలో అన్ని రంగాలకు ప్రాధాన్యం లభిస్తున్నది. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. వృత్తిదారుల నుంచి వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి తోడ్పాటు అందిస్తున్నద
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత చేరువ కావడంతోపాటు ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి సాధిస్తూ అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మ�
రాష్ట్రప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నదని, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కల్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వం రూ.3.40 కోట్ల
వరుస చేరికలతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారుతున్నదని.. మరోసారి విజయంతో హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్డీతండా, దయాలగు�
రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ఎనిమిదేండ్ల కాలంలో ఎవ్వరికీ సాధ్యం కాని విజయాలను సాధించిన ఘనత ఆయనకే దక్కిందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్క�
అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మేటిగా ఉన్నదని నాగర్కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కడ్తాల్లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు క్యామ వెంకటే�