వేతనాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలు చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు మంగళవారం పారిశుధ్య కార్మికులు పాలాభిషేకాలు చేశారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం రూ.వెయ్యి వేతనం పెంచిన సందర్భంగ�
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఎంతో భరోసానిస్తున్నాయని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్ మండల పరిధిలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు మం జూరైన చెక్కులను స�
స్వరాష్ట్రంలో అన్ని రంగాలకు ప్రాధాన్యం లభిస్తున్నది. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. వృత్తిదారుల నుంచి వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి తోడ్పాటు అందిస్తున్నద
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత చేరువ కావడంతోపాటు ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి సాధిస్తూ అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మ�
రాష్ట్రప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నదని, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కల్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వం రూ.3.40 కోట్ల
వరుస చేరికలతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారుతున్నదని.. మరోసారి విజయంతో హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్డీతండా, దయాలగు�
రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ఎనిమిదేండ్ల కాలంలో ఎవ్వరికీ సాధ్యం కాని విజయాలను సాధించిన ఘనత ఆయనకే దక్కిందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్క�
అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మేటిగా ఉన్నదని నాగర్కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కడ్తాల్లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు క్యామ వెంకటే�
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పట్టణంలోని సింగారం చౌరస్తా వద్ద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎ మ్మెల్యే ఎస్.రాజే�
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి గల్లీలో.. ఢిల్లీలో గులాబీ జెండా ఎగురవేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా కార్యకర్తలు, నాయకులకు పిలుపుని�
పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట-జైకేసారం గ్రామాల మధ్య రూ.4.15 కోట్లు, రామన్నపేట- లక్ష్మాపురం గ్రామాల మధ్య రూ.3.30 కోట్లతో చేపట్టిన పంచాయతీరాజ్ బీ�
గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్లోని పోచమ్మకుంట కేయూ మొదటి గేట్ ఎదుట ఉన్న జంగ భద్రయ్యకాలనీలో సోమవారం 80 మందికి చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. కాలనీ వాసులు తమ ఇళ్ల ముందు ముగ్గు�
గ్రామాల్లో గులాబీ జెండా రెపరెపలాడనుంది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా బీఆర్ఎస్ వేడుక జరుగనుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయా నియోజకవర్గాల వారీగా పండుగ వాతావరణంలో ప్లీనరీలు నిర్వహించనున్నా