ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పట్టణంలోని సింగారం చౌరస్తా వద్ద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎ మ్మెల్యే ఎస్.రాజే�
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి గల్లీలో.. ఢిల్లీలో గులాబీ జెండా ఎగురవేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా కార్యకర్తలు, నాయకులకు పిలుపుని�
పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట-జైకేసారం గ్రామాల మధ్య రూ.4.15 కోట్లు, రామన్నపేట- లక్ష్మాపురం గ్రామాల మధ్య రూ.3.30 కోట్లతో చేపట్టిన పంచాయతీరాజ్ బీ�
గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్లోని పోచమ్మకుంట కేయూ మొదటి గేట్ ఎదుట ఉన్న జంగ భద్రయ్యకాలనీలో సోమవారం 80 మందికి చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. కాలనీ వాసులు తమ ఇళ్ల ముందు ముగ్గు�
గ్రామాల్లో గులాబీ జెండా రెపరెపలాడనుంది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా బీఆర్ఎస్ వేడుక జరుగనుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయా నియోజకవర్గాల వారీగా పండుగ వాతావరణంలో ప్లీనరీలు నిర్వహించనున్నా
చిన్న చిన్న విభేదాలను పక్కనబెడుదాం. కలిసికట్టుగా పనిచేసి రామగుండంపై మళ్లీ గులాబీ జెండాను ఎగురవేద్దాం’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ క్రమశిక్
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ర్టానికి.. మహారాష్ట్రకు చాలా తేడా ఉన్నది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో లేవు. తెలంగాణ రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస�
Telangana | సామాజిక వాస్తవాలను అర్థం చేసుకోలేని కొందరు ఉచితాలంటూ అనుచితంగా మాట్లాడొచ్చుగానీ, సంక్షేమ కార్యక్రమాలు పేదల బతుకుల్లో వెలుగులు పూయిస్తాయి. వారికి కొండం త భరోసాను, ఆర్థిక ఆసరాను కల్పిస్తాయి. జీవ న స్�
తెలంగాణ రైతులు ఏడాదికి రెండు పంటలు పండించడం అద్భుతమని, తాము నీళ్లు లేక ఒక పంట మాత్రమే వేయగలుగుతున్నామని మహారాష్ట్ర రైతులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను నిర్మించి రైతులకు సాగునీరు, ఉచితంగా 24 �
దేశంలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ శివనగర్లోని కార్మిక భవనంలో బుధవారం ఆత్మీయ స�
రాష్ట్రంపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమని రాష్ట్ర అట వీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ పురపాలక సంఘ సర్వసభ్య అత్యవసర సమావేశంలో బుధవా రం ఆయన పాల్గొని మాట్లాడ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కలిసి కట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ
దేశ ప్రజలు భారత రాష్ట్ర సమితిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు, నాయకులు సంక్షేమ పథకాలను విస్తతృంగా ప్రచారం చేయాలని జహీరాబాద్ ఎమ�