మహారాష్ట్రలోని ఔరంగబాద్ పట్టణం బీఆర్ఎస్కు జై కొట్టింది. తెలంగాణ మాడల్ మహారాష్ట్రలో ప్రభంజనం సృష్టిస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో కూడా కావాలని ఆ రాష్ట్ర ప్ర�
మంత్రి జగదీశ్రెడ్డి ఇలాఖాలో ఆత్మీయ సమ్మేళనాల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. రొటీన్కు భిన్నంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ ద్వారా మంత్రి జగదీశ్రెడ్డి మార్క్ ప్రస్పుటించింది.
Minister Sabitha Indra Reddy | ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తుంటే.. కేంద్రంలో మోదీ ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డ్డి అన్నారు. బుధవారం ఆమె చేవెళ్ల నియోజకవర్
సీఎం రిలీఫ్ ఫండ్తో రాష్ట్రంలోని పేద ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మె ల్యే నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెంది న 31 మంది
బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చి ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్న�
తెలంగాణ రాష్ర్టానికి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కానున్నారని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు.
కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో వెళ్లిన నిధులే ఎక్కువని, రాష్ర్టానికి వస్తున్న నిధులు మాత్రం తక్కువేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కూకట్పల్లి బాలాజీన�
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్ బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
మైనార్టీలు అన్ని రంగాల్లో ఎదగటానికి వీలుగా పలు సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం యూసుఫ్గూడ డివిజన్లో రంజాన్ కానుకలను పంపి�
Mahmood Ali | తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు.
అలంపూర్ మండలం లింగనవాయి గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటాపాట కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురేలేదని.. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని.. వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ మండలాధ
కార్యకర్తలే బీఆర్ఎస్కు కొండంత బలగమని..పాత, కొత్త అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రె
రాజకీయ సంసరణల కోసం బీఆర్ఎస్లో చేరాలని బీఆర్ఎస్ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్ పిలుపునిచ్చారు. ఉత్తర మహారాష్ట్రలోని విజయపురిలో గురువారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మ
అన్ని వర్గాలకు మంచి చేస్తున్న సీఎం కేసీఆర్ను మరచిపోవద్దని, మరోసారి అండగా ఉండాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విజ్ఞప్తి చేశారు. మహిళలు, రైతులు, దళితులు ఇలా సబ్బండవర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్ర�