సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ గ్
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదల అభ్యున్నతికి తోడ్పడేలా ఉన్నాయని మావోయిస్ట్ మాజీ నేత సత్యంరెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర ఆగ్రో చైర్మన్ తిప్పన విజయసింహ�
బీఆర్ఎస్ పార్టీ జెండా ఎర్ర కోటపై ఎగరాలే అనే పట్టుదల అందరిలోనూ కనిపిస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మనూరు మండల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నారాయణఖేడ్ హెచ్ఆ�
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసిన మహారాష్ట్ర రైతు నేతలు, రైతులు ఫిదా అయ్యారు. ఆదివారం వారు సిద్దిపేట జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
స్వాతం త్య్రం సాధించిన త ర్వాత ఏడు దశాబ్దాల దేశ చరిత్రలో ఏరాష్ట్రంలో జరుగనంత అభివృద్ధిని.. తెలంగాణ వచ్చాక ఏడేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని ఎమ్మెల్యే అబ్ర హం పేర్కొన్నారు. నేడు ప్రపంచదేశాలు సైతం త�
మండలంలోని కొనగట్టుపల్లి గ్రామానికి అరుదైన గౌరవం దక్కింది. గ్రామంలో 1700 మంది జనాభా, 1,165 ఓటర్లు ఉన్నారు. పది వార్డుల్లో 182 మందికి పింఛన్లు అందిస్తున్నారు. గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు పూర్తి చేశ�
రైతన్నకు పండుగ అంటే.. పంటలు బాగా పండాలి, దిగుబడి బాగా రావాలి, దేశానికి అన్నం పెట్టాలి, ప్రజల కడుపు నిండాలి, అలాంటి రైతులు బాగుండేలా.. వాళ్ల మోముపై చిరునవ్వు చిందేలా.. వాళ్ల జీవితాల్లో వెలుగులు నిండేలా.. తెలంగ�
తెలంగాణలో ఎనిమిన్నరేండ్లలో సమ్మిళిత వృద్ధి జరుగుతున్నది. ఓవైపు సంక్షేమ పథకాలు పేదలకు భరోసా ఇస్తుంటే, ఒకప్పుడు కునారిల్లిన వ్యవసాయ రంగం సుభిక్షంగా మారింది. పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుంటే, ఐటీ రంగం ద�
దేశంలో ఏ రాష్ట్ర ప్రజలకూ అందని సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని, ఈ విషయాన్ని గ్రామాల్లో గడప గడపకూ తీసుకెళ్లాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పార్టీ శ్రేణులకు పిల
Harish Rao | శ్రీ రామ నవమి( Sri Rama Navami ) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు( Minister Harish rao ) రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ రామ నవమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధ�
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేటలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాన�
రాష్ట్రంలో అమలవుతున్న పథకాల ప్రతి పైసా మన రాష్ర్టానిదేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్లో రూ.55 లక్షలతో సీసీరోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి ఆదివారం భూ
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.. తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఒక రోల్ మాడల్గా చేసేందుకు సీఎం కేసీఆర్ ఒక విజన్తో పని చేస్తున్నారు.. తెలంగాణలో అమలవుతున్న సంక్ష�
దేశానికి రోల్మోడల్గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నదని తెలంగాణ స్టేట్ రోడ్స్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ అన్నారు. కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం మ
బంగారు తెలంగాణలో ప్రతి పల్లె బాగుపడిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 19 గ్రామ పంచాయతీలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార అవార్డు�