వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేటలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాన�
రాష్ట్రంలో అమలవుతున్న పథకాల ప్రతి పైసా మన రాష్ర్టానిదేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్లో రూ.55 లక్షలతో సీసీరోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి ఆదివారం భూ
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.. తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఒక రోల్ మాడల్గా చేసేందుకు సీఎం కేసీఆర్ ఒక విజన్తో పని చేస్తున్నారు.. తెలంగాణలో అమలవుతున్న సంక్ష�
దేశానికి రోల్మోడల్గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నదని తెలంగాణ స్టేట్ రోడ్స్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ అన్నారు. కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం మ
బంగారు తెలంగాణలో ప్రతి పల్లె బాగుపడిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 19 గ్రామ పంచాయతీలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార అవార్డు�
ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సమావేశాలు నిర్వహించిన ప్రతిచోటా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వారం రోజులు సన్నాహక సమావేశాలు నిర్వహించగా.. గత రెండు రోజుల నుంచి సమ్మ�
సీఎం కేసీఆర్ పాలనలో గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అందరి బాగు కోసం వేలాది కోట్లు వెచ్చిస్తున్నది. ప్రగతిపథంలో పయనిస్తున్న మహానగరంలోనూ స
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నాం. ఎనిమిదేండ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించామని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ స్పష్టం చేశారు.
ఇంటింటా సంక్షేమం, అభివృద్ధి అన్నట్టుగా తెలంగాణలో పాలన కొనసాగుతున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్�
‘పల్లెల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలే.. ఏప్రిల్ 20 లోపు రంగారెడ్డి జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేయండి..’ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
తెలుగువారి కొత్త సంవత్సరం రానే వచ్చింది. నేడు (బుధవారం) శోభకృత్ నామ ఉగాది పండుగను ఘనంగా జరువడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా అ
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చార�
సీఎం కేసీఆర్ పాలనలో గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నది. చేతి, కులవృత్తులకు చేయూతనందిస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆడబిడ