సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు న్యూట్రీషన్ కిట్లు ప�
ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు, పోడు భూముల పట్టాల పంపిణీ, జీవో నంబర్ 58, 59, 118 తో పాటు, తెలంగాణకు హరితహారం లాంటి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అ�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు ఏప్రిల్ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్టు పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
అది మారుమూల పల్లె.. గత పాలకుల హయాంలో కనీస వసతులు లేక గ్రామస్తులు అష్టకష్టాలు పడ్డారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం జవసత్వాలు అందించింది.
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పథకాలు ప్రవేశపెడుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం ఆయన సమక్షంలో నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో పలు పార్టీలకు చెందిన 50మంది
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి క్షేత్ర స్థాయిలో పార్టీ మరంత పటిష్టం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సిరిపురంలో ‘మీతోనేను’ కార్యక్రమంలో భా�