ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సమావేశాలు నిర్వహించిన ప్రతిచోటా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వారం రోజులు సన్నాహక సమావేశాలు నిర్వహించగా.. గత రెండు రోజుల నుంచి సమ్మ�
సీఎం కేసీఆర్ పాలనలో గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అందరి బాగు కోసం వేలాది కోట్లు వెచ్చిస్తున్నది. ప్రగతిపథంలో పయనిస్తున్న మహానగరంలోనూ స
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నాం. ఎనిమిదేండ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించామని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ స్పష్టం చేశారు.
ఇంటింటా సంక్షేమం, అభివృద్ధి అన్నట్టుగా తెలంగాణలో పాలన కొనసాగుతున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్�
‘పల్లెల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలే.. ఏప్రిల్ 20 లోపు రంగారెడ్డి జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేయండి..’ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
తెలుగువారి కొత్త సంవత్సరం రానే వచ్చింది. నేడు (బుధవారం) శోభకృత్ నామ ఉగాది పండుగను ఘనంగా జరువడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా అ
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చార�
సీఎం కేసీఆర్ పాలనలో గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నది. చేతి, కులవృత్తులకు చేయూతనందిస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆడబిడ
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీలు విశేషంగా ఆకర్షిలవుతున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు, �
కాలీన రాజకీయాల్లో తనదైన వ్యూహాన్ని అమలు చేయడంలో బీఆర్ఎస్ను మించిన రాజకీయ పార్టీ మరొకటి లేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రారంభంలోని టీఆర్ఎస్ పుట్టుక నుంచి నేటి బీఆర్ఎస్ ఆవిర్భావం వరకు ప్రత్యర్థుల అం