రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తున్నామని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం
ఎనిమిదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్లడంతోపాటు గ్రామాల వారీగా ఇంకా ఏవైనా చేపట్టాల్సిన పనులు ఉంటే తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటుచ�
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని వెలిమెల, ఈదులనాగులపల్లి, కొల్లూర్, ఉస్మాన్నగర్, తెల్ల�
మీ వెన్నంటే ఉంటా.. మీ కష్టాలు, కన్నీళ్లలో భాగమవుతా.. ఆపదొస్తే ఆదుకుంటా.. పొద్దుపొడుపుతో మీ ఇంటికి వస్తా.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తా’ అంటూ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రజలకు భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని ప్రతిపక్షాల నాయకులు కంటి వెలుగు శిబిరాల్లో ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకొని ప్రగతి పనులను చూడాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథో�
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అద్భుతమని, సంక్షేమంలో తెలంగాణ భేష్ అని తమిళనాడులోని కట్టుమన్నార్ కోయిల్ శాసన సభ్యుడు సింతనై సెల్వన్ కితాబిచ్చారు. సీఎం కేసీఆర్ గొప్ప �
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో గండ్ర మోహన్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సంక్రాంతి మెగా ముత్యాల ముగ్గుల పోటీలకు అపూర్వ స్పందన లభి�
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగసభ జయప్రదం కోసం శుక్రవారం సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశ మందిర ఆవరణను సంక్రాంతి శోభ ఉట్టిపడేలా తీర్చిదిద్దారు.
మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మే ళనానికి పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, జడ్పీటీసి నాగిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గిరిజనుల జీవితాలు వెలుగు లీనుతున్నాయి. సుమారు 3,500 తండాలు, గూడేలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయితీలుగా మార్చింది. గిరిజనులు ఆత్మాభిమానంతో సంత�
రాష్ట్రంలో ప్ర తి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయ ని, దళితుల ఆర్థిక అభివృద్ధికే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
తెలంగాణలో అమల వుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీజేపీ, పార్టీల నాయకులు తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో లేవని సిగ్గుతో తలదించుకోవాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.