మా గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సహకారంతో అభివృద్ధి జరిగింది. గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఆయన దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తున్నారు.
అబ్దుల్లాపూర్మెట్ మండలం బాచారం గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 32 మంది యువకులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు.
జనాల నుంచి, జన జీవితం నుంచి పుట్టుకొచ్చిన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు నేడు సంప్రదాయక వామపక్షాలతో జత కడుతున్నాయి. వాటి అనుభవాలను, నిర్మాణ సామర్థ్యాలను కలగలుపుకుని తమ తమ దేశాలలో సరికొత్త ఆర్థిక నమూనాల అమల
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డ