జనాల నుంచి, జన జీవితం నుంచి పుట్టుకొచ్చిన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు నేడు సంప్రదాయక వామపక్షాలతో జత కడుతున్నాయి. వాటి అనుభవాలను, నిర్మాణ సామర్థ్యాలను కలగలుపుకుని తమ తమ దేశాలలో సరికొత్త ఆర్థిక నమూనాల అమల
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డ
సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. 70 ఏళ్లలో జరుగని క్రీడాభివృద్ధి ఏడేళ్లలో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన క్రీడా పాలసీతో కామన్వెల్త్ గేమ్స్లో రాష్ట్రం రెండో స
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణంగా.. ప్రజా సంక్షేమ పథకాలపై చర్చ జరుగుతున్నది. ఉచితాలు అంటూ ఈ పథకాలను బీజేపీ వ్యతిరేకిస్తున్నది. ఇది సరైనదేనా? ప్రజల సంక్షేమం మాటేమిటి? అన్న ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం అన్నిమతాల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేలా చేయూతనిస్తున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు.
మా చారెడ్డి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లోయపల్లి నర్సింగ్రావు మంగళవారం పంపిణీ చేశారు.
తెలంగాణ పథకాలను దేశ వ్యాప్తంగా విస్తరించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దైవం లాం
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
సంచార జాతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ దక్షిణ భారత అభివృద్ధి, సంక్షేమ బోర్డు సభ్యుడు తుర
దుబ్బాకను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరుతూ మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మంగళవారం దుబ్బాక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి అధ్యక్షతనలో �
కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.29,554 కోట్ల నిధులు ఇచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ర్టాలకు ఎన్ని నిధులు మంజూరు చేశారని తమిళనాడు రా�