అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం అన్నిమతాల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేలా చేయూతనిస్తున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు.
మా చారెడ్డి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లోయపల్లి నర్సింగ్రావు మంగళవారం పంపిణీ చేశారు.
తెలంగాణ పథకాలను దేశ వ్యాప్తంగా విస్తరించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దైవం లాం
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
సంచార జాతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ దక్షిణ భారత అభివృద్ధి, సంక్షేమ బోర్డు సభ్యుడు తుర
దుబ్బాకను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరుతూ మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మంగళవారం దుబ్బాక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి అధ్యక్షతనలో �
కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.29,554 కోట్ల నిధులు ఇచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ర్టాలకు ఎన్ని నిధులు మంజూరు చేశారని తమిళనాడు రా�
మండలంలోని చిమిర్యాల గ్రామానికి చెందిన బీజేపీ మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, శివశంకర్ గౌడ్, మర్రి కృష్ణ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేర�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎనిమిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి.. పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు �
ప్రభుత్వ దవాఖానల్లో కాన్పుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న చొరవ ఫలిస్తున్నది. ఒక వైపు నాణ్యమైన వైద్యం.. మరోవైపు అమ్మ ఒడి, కేసిఆర్ కిట్, నగదు సాయం వంటి పథకాలు అమలు చేస్తుండడంతో సర్కార్ ద
CM KCR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ. 62 వేల కోట్ల బడ్జెట్ ఉంటే.. ఈసారి రూ. 2 లక్షల 20 వేల కోట్లు దాటిపోనుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం
CM KCR | సంక్షేమంలో తెలంగాణకు ఎవరూ పోటీ లేరని, సాటిరారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల
చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. జాతివర్గం, లింగబేధం లేకుండా అందరినీ కూడా కడుపులో పెట్టుకొని ఆదరిస్తూ ముందుకువెళ్తున్నామన్నారు.