తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గిరిజనుల జీవితాలు వెలుగు లీనుతున్నాయి. సుమారు 3,500 తండాలు, గూడేలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయితీలుగా మార్చింది. గిరిజనులు ఆత్మాభిమానంతో సంత�
రాష్ట్రంలో ప్ర తి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయ ని, దళితుల ఆర్థిక అభివృద్ధికే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
తెలంగాణలో అమల వుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీజేపీ, పార్టీల నాయకులు తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో లేవని సిగ్గుతో తలదించుకోవాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండగా నిలుస్తున్నాయని, వాటికి ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల మండల పరిధిలోని చెన్నారెడ్డిగూడ
Minister Niranjan reddy | వ్యవసాయం లాభసాటి కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కరోనా సమయంలో కూడా రైతుబంధు ఆపలేదని చెప్పారు. వందశాతం ధాన్యం కొనుగోలు చేసిన
మా గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సహకారంతో అభివృద్ధి జరిగింది. గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఆయన దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తున్నారు.
అబ్దుల్లాపూర్మెట్ మండలం బాచారం గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 32 మంది యువకులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు.