మండలంలోని చిమిర్యాల గ్రామానికి చెందిన బీజేపీ మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, శివశంకర్ గౌడ్, మర్రి కృష్ణ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేర�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎనిమిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి.. పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు �
ప్రభుత్వ దవాఖానల్లో కాన్పుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న చొరవ ఫలిస్తున్నది. ఒక వైపు నాణ్యమైన వైద్యం.. మరోవైపు అమ్మ ఒడి, కేసిఆర్ కిట్, నగదు సాయం వంటి పథకాలు అమలు చేస్తుండడంతో సర్కార్ ద
CM KCR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ. 62 వేల కోట్ల బడ్జెట్ ఉంటే.. ఈసారి రూ. 2 లక్షల 20 వేల కోట్లు దాటిపోనుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం
CM KCR | సంక్షేమంలో తెలంగాణకు ఎవరూ పోటీ లేరని, సాటిరారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల
చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. జాతివర్గం, లింగబేధం లేకుండా అందరినీ కూడా కడుపులో పెట్టుకొని ఆదరిస్తూ ముందుకువెళ్తున్నామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
ప్ర భుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందే విధంగా అధికారు లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయి తెలిపారు. మండలంలోని శామీర్పేట, పెంబర్తి గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ఆయన ఆదివ�
మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్ అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి, చింతపట్ల, కేసీతండా, మేడిపల్లి గ్రామాల్లో ఆదివారం
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నామని కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షురాలు చెలుకల లింగభావానీసుధీర్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులకు అవగాహన కల్పించే లక్ష్యంతో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ నిర్వహించిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొనియాడారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిరుపేదల కోసం ప్రభుత్వ స్థలాల్లో వ్యవ�
సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ పంచాయతీ జాతీయ రహదారి నారపల్లి ను