పేదలందరూ అభివృద్ధి చెందేలా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పొన్న సర్పంచ్ చంద్రకళ అన్నారు. మండలలోని పొన్న గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు నూతన పిం�
ర్ణాటకలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ గెలిస్తే తెలంగాణ తరహాలో రైతుబంధు, రైతుబీమాను అమలుచేస్తామని ఆ పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రకటించారు. హైదరాబాద్లో భారత్ రాష్ట్ర స
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అన్ని రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తున్నారని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ మండ
మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్ట్రంలోనూ లేవని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగ
పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలగిరి, చిన్న
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణలో మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిన మానవతామూర్తి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, చెన్నూ
కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న విధానాలతో దేశంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, వారంతా తెలంగాణకు పట్టిన శని అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ�
స్వరాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేదల ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
దేశమంతా ఉచిత విద్య, వైద్యం అమలు చేసే బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని, కేంద్రానికి పార్లమెంటులో బిల్లు పెట్టే దమ్ముందా? అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బీజేపీ సర్కారుకు సవాల్ విసిరారు.
ఆంధ్ర వలస పాలనలో గిరిజనులు అనేకరకాలుగా జీవన విధ్వంసానికి గురయ్యారు. 1984లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆదివాసుల ప్రాంతాల్లో 11 లక్షల 60 వేల ఎకరాల భూముల పరాయీకరణ జరిగింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ఎకరాకు 2 వేలు ఇస్తూ గొప్పలు చెప్పుకుంటున్నదని, రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు 10 వేలు ఇస్తున్న విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు. ఒక్క వెలిచాల గ్రామంలోనే 1,478 �
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో డబుల్ బెడ్రూం ఇండ్లను మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్ర