పోలీసు శాఖ ఆధ్వర్యం లో మండలంలోని సోమిని గ్రామంలోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. సుమారు 3 వేల మందికి పైగా తరలివచ్చి వైద్య పరీక్షలు �
సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించడమే నిర్విఘ్నంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలుస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
శిక్షణలో భాగంగా జిల్లాకు వచ్చిన ట్రైనీ అధికారులు మండలంలోని ఎత్తొండలో బుధవారం పర్యటించారు. క్యాంప్ సమీపంలో పలువురు రైతులు సాగుచేస్తున్న వరి, పసుపు పంటలతోపాటు సీతాఫలాల తోటలను పరిశీలించారు. రైతులతో మాట్
అత్యుత్తమమైన ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలుచేయటంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్గా ఉన్నదని కేంద్రమంత్రులే ప్రశంసిస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావ�
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు చేరాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. బుధవారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సీఎంఆర్ఎఫ్ రిలీ
మునుగోడు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనంతరం పత్తా లేకుండా పోయిండని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి 16, 20వ వార్డుల్లో మిర్యాలగూడ ఎమ్మె
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని సంగెం, గీసుగొండ, ఖిలా వరంగల్ మండలాలకు చెందిన 63 మంది లబ్ధిదారుల
ప్రారంభించిన తేదీ- 2 అక్టోబర్ 2014
ప్రదేశం- హైదరాబాద్
లక్ష్యం- షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలు, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వారి కుటుంబాల్లో మహిళల వివాహానికి ఆర్థిక సహాయం అందించడం.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పథకాల అమలులో బీజేపీ, కాంగ్రెస్పాలిత రాష్ర్టాలను తెలంగాణతో పోల్చలేమ�
పేదలందరూ అభివృద్ధి చెందేలా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పొన్న సర్పంచ్ చంద్రకళ అన్నారు. మండలలోని పొన్న గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు నూతన పిం�
ర్ణాటకలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ గెలిస్తే తెలంగాణ తరహాలో రైతుబంధు, రైతుబీమాను అమలుచేస్తామని ఆ పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రకటించారు. హైదరాబాద్లో భారత్ రాష్ట్ర స
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అన్ని రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తున్నారని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ మండ
మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్ట్రంలోనూ లేవని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగ
పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలగిరి, చిన్న