దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణలో మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిన మానవతామూర్తి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, చెన్నూ
కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న విధానాలతో దేశంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, వారంతా తెలంగాణకు పట్టిన శని అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ�
స్వరాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేదల ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
దేశమంతా ఉచిత విద్య, వైద్యం అమలు చేసే బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని, కేంద్రానికి పార్లమెంటులో బిల్లు పెట్టే దమ్ముందా? అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బీజేపీ సర్కారుకు సవాల్ విసిరారు.
ఆంధ్ర వలస పాలనలో గిరిజనులు అనేకరకాలుగా జీవన విధ్వంసానికి గురయ్యారు. 1984లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆదివాసుల ప్రాంతాల్లో 11 లక్షల 60 వేల ఎకరాల భూముల పరాయీకరణ జరిగింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ఎకరాకు 2 వేలు ఇస్తూ గొప్పలు చెప్పుకుంటున్నదని, రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు 10 వేలు ఇస్తున్న విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు. ఒక్క వెలిచాల గ్రామంలోనే 1,478 �
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో డబుల్ బెడ్రూం ఇండ్లను మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్ర
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ పర్యటన సందర్భంగా అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రేషన్ షాపుల్లో నాటి ప్రధాని మన్మోహ�
మోదీ ప్రభుత్వం ఉచిత పథకాలు వద్దంటూ పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని చూస్తున్నదని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ఆరోపించారు. ఆదివారం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇ
వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం విపక్షాల తీరుతో ప్రజాస్వామ్యం అపహాస్యం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాటలునమ్మితే జీవితాలు నాశనం రాష్ట్ర పంచాయత�
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డుల పంపిణీ నెక్కొండ, సెప్టెంబర్ 1 : తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నిలిపివేతకు కేంద్ర ప్రభుత్వం,