ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కాంగ్రెస్కు చెందిన 30 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరిక కోదాడ, ఆగస్టు 11 : సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ�
సంక్షేమ పథకాల రూపశిల్పి సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్షేమ పథకాల
ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు అనేవి రెండూ వేర్వేరు అంశాలు. వాటిని ఒకేగాటన కట్టలేం. అయితే ఇదే సమయంలో రెండింటి మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉన్నది. ఖజానాపై పడే భారాన్ని ఒకవైపు పరిగణనలోకి తీసుకుంటూనే ప్రజ�
హైదరాబాద్: దేశ జనాభాలో అధిక శాతం మంది పేదవాళ్లే అని, కేంద్రమైనా లేక రాష్ట్రమైనా.. వారి కోసం సంక్షేమ పథకాలను రూపొందిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ ప�
భవన నిర్మాణ కార్మికుల కోసం కార్మికశాఖ ఉత్తర్వులు హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణ కార్మికులకు పలు సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేయడానికి ఆధార్ను అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తెలి�
శంలో ఎక్కడా లేని విధంగా పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, విజయవంతంగా కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ పేదల పెద్దన్నగా మారారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నో అవాంతరా
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు పారదర్శకంగా అందుతున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధర్మాన్ని పాటిస్తుంటే ప్రతిపక్షాలు అబద్ధాలు �
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలో బుధవారం పార్టీ మ
కేంద్ర పథకాల లబ్ధిదారులకు ఆధార్ ఆధారిత నగదు బదిలీని తప్పనిసరిగా అమలు చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్టుమెంట్లను ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా నిజమైన లబ్ధిదారులకు మేలు జరుగుతుందని తెలిపింది
తెలంగాణలో అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం అద్భుతంగా ఉన్నదని, ఒక్క సామాజిక వర్గం కోసం సుమారు రూ.12 వేల కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం గొప్ప విషయమని కర్ణాటక షీప్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ పండిట్రా�
దేశవ్యాప్తంగా తెలంగాణ తరహా రైతు కేంద్రీకృత సంక్షేమ పథకాలను అమలు చేయాలని పలు రాష్ర్టాల రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, �
బీజేపీ నాయకులకు దమ్ముంటే వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో టీఆర్ఎస్ పథకాలను అమలు చేసి చూపించాలని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు
రైతు సంక్షేమానికే రాష్ట్ర సర్కారు తొలి ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వర్ స్పష్టం చేశారు. అందరికీ అన్నం పెట్టే రైతన్న ఆత్మగౌరవంతో జీవించేలా రాష్ట్ర వ్�