తెలంగాణలో రైతు సంక్షేమం కోసం ఉన్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని పంజాబ్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు సీఎం కేసీఆర్ను కోరారు. పంజాబ్కు చెందిన రైతు కుటుంబ
తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం,సీపీఐ..ఇలా పార్టీలు ఏవైనా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తూ సంక్షేమ సర్కార్గా ముందుకుసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోనే నెంబర్వన్గా న�
దేశంలోనే సాగురంగంలో నవశకానికి తెలంగాణ నాంది పలికింది. అరుదైన నేలల సమాహారంగా, అన్నిరకాల పంటలకు అనువైన ప్రాంతంగా ఉన్న తెలంగాణను అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది.
వనపర్తి, ఏప్రిల్ 29 : రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీ�
ప్రతి పేదింటి పెద్దన్న కేసీఆర్ అని, స్వరాష్ట్రంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి , మేడ్చల్ �
వనపర్తి : సామాన్యుడి చెంతకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మదనాపురం మండలం రామన్ పాడు గ్రామంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వారి
కేసీఆర్ దేశ్ కీ నేత. సమర్థవంతమైన నాయకుడు. దేశరాజకీయ దశ, దిశను గుణాత్మకంగా మార్చేందుకు ఆయనకు దేశ పగ్గాలు అప్పగించాలి. కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే సుపరిపాలన అందుతుంది. మత రాజకీయాలు పోతాయి. సమన్యాయ�
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెలు, చేపల పంపిణీ పథకాలు అద్భుతంగా ఉన్నాయని సిక్కిం పశుసంవర్ధకశాఖ మంత్రి లోకనాథ్శర్మ ప్రశంసించారు. శనివారం హైదరాబాద్కు వచ్చిన ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరమున్నదని పలు రాష్ర్టాల రైతు సం ఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం జాతీయస్థాయిలో ప్రత్యేక కార్యాచరణ
తెలంగాణలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్సుభాగ్ సింగ్ కొనియాడారు. ఈ పథకాల గురించి తెలుసుకొని.. అధ్యయనం చేసి.. తమ రాష్ట్రంల�
అర్హులందరికీ సంక్షేమ పథకాలు పిండిప్రోలు రుణం తీర్చుకుంటా ఎమ్మెల్యే కందాళ సహకారంతో గ్రామాభివృద్ధి అభినందన సభలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తిరుమలాయపాలెం, ఫిబ్రవరి 6: పుట్టిన ఊరు పిండిప్రోలును అభివృద్ధి పథ
బంజారాహిల్స్ : పేదప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు బస్తీలు, కాలనీల్లో సమస్యలు లేకుండా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జూబ్లీహి�
బంజారాహిల్స్ : పేదలకు అండగా నిలవడంతో పాటు వారికి చేయూతనిచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తోందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్�