గురుకులాల సంఖ్య 204కు పెంపు రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. గడిచిన 7 ఏండ్లుగా రూ.6644.26 కోట్లు ఖర్చుచేసి మైనారిటీ వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నది. క్రిస్మస్, రంజాన్
ఏడున్నరేండ్లలో వివిధ పథకాలకు భారీగా ఖర్చు పదేండ్ల కాంగ్రెస్ పాలన కన్నా ఐదురెట్లు అధికం రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్కే అధికారం అందుకే గ్రామాల్లో వికాసం కనపడుతున్నది అసెంబ్లీలో ముఖ్యమంత్రి
టీఆర్ఎస్లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రేఖానాయక్ ఖానాపూర్ టౌన్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మండలానికి చెందిన 15 మంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంల
తాండూర్ : సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్, సీఎం కేసీఆర్, గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కృషి కారణంగానే సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులు సాధింప బడ్డాయని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియ�
మణుగూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పేదలకు అందిస్తున్న పథకాలను జనాల్లోకి తీసుకెళ్తూ పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్ రా�
బోనకల్లు : రాష్ట్రంలో ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ప్రవేవపెట్టిన పథకాలు అందాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని రైతువేదికలో సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను బాధిత కుటు�
చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్ | రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర పురపాలక, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత, జౌళీ
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై పీఏసీ శాసనసభా కమిటీ మంగళవారం అసెంబ్లీ కమిటీహాల్లో సమావేశమైంది. చైర్మన్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశం
కామారెడ్డిగూడ, పీరంపల్లి గ్రామాల్లో మీతో నేను కార్యక్రమం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమల
ఎమ్మెల్యే కాలేరు | తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
మంత్రి తలసాని | అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.