మా పథకాలు కాపీ కొట్టి, మమ్మల్నే విమర్శిస్తారా? మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫైర్ హైదరాబాద్, జనవరి 10 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొడుతూ, పార్లమెంటులో ప్రశంసిస్తుండగా .. రాష్ర్టాన�
జనగామ మండలం గానుగుపహాడ్కు చెందిన దళిత మహిళ గుర్రం ఉష సీఎం కేసీఆర్పై అభిమానం చాటుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతుబంధు, నిరుపేదలకు కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్, కేసీఆ�
Protem Chairman Bhopal Reddy | నాటి సమైఖ్య పాలనలో రైతులు ఎరువులు, విత్తనాలు, రుణాల కోసం
క్యూలైన్లలో చెప్పులు పెట్టి చకోర పక్షిలా ఎదురు చూడాల్సి వచ్చేది. నేడు సీఎం కేసీఆర్ పాలనలో రైతుల ఇండ్ల వద్దకే సంక్షేమ ఫలాలు చేరుతున్నా�
సికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి ,
బేగంపేట్ : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి తలసాని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర�
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి | రాష్ట్రంలోని పేద వర్గాల ప్రజలకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు.
సదాశివనగర్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే బాధ్యత టీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. శనివారం సదాశివనగర్ మండల పరిషత్ కో- ఆ�
తెలంగాణలో అభివృద్ధి – ఆసరా శకం సంక్షేమానికి ఏడేండ్లలో 74,165 కోట్లు సొంతంగా జాగా ఉంటే ఇంటికి సాయం నియోజకవర్గానికి 1200 వరకు కట్టిస్తాం త్వరలో విధివిధానాలు: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ రంగంలో స్వర్ణ యుగ�
గురుకులాల సంఖ్య 204కు పెంపు రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. గడిచిన 7 ఏండ్లుగా రూ.6644.26 కోట్లు ఖర్చుచేసి మైనారిటీ వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నది. క్రిస్మస్, రంజాన్
ఏడున్నరేండ్లలో వివిధ పథకాలకు భారీగా ఖర్చు పదేండ్ల కాంగ్రెస్ పాలన కన్నా ఐదురెట్లు అధికం రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్కే అధికారం అందుకే గ్రామాల్లో వికాసం కనపడుతున్నది అసెంబ్లీలో ముఖ్యమంత్రి