ఎమ్మెల్యే శంకర్ నాయక్ | రాష్ట్రం ఎంత కష్ట కాలంలో ఉన్నా ఎక్కడ కూడా సంక్షేమ పథకాల్లో రాజీ పడకుండా అమలు చేస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు.
ఆత్మగౌరవంతో జీవిస్తున్న వృద్ధులు, వికలాంగులు కొత్త మున్సిపాల్టీలు.. కార్పొరేషన్లతో ముగింట్లోకి పాలన ధీమాను నింపుతున్న రైతు బీమా.. రైతు బంధు తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో ప్రవేశపెట్టిన ఆసరా పథకం లక్షల�
వ్యవసాయం నేడు పండగైంది | తెలంగాణ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. దాదాపుగా 60 లక్షల మందికిపైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే వ్యవసాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది.
రెండేళ్ల పాలనపై పుస్తకం విడుదల | ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశారు.
ప్రతి ఎకరాకు సాగునీరు | పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నిరందేలా చూస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
ఆకలిచావులు నిరోధించిన కేసీఆర్ | ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నాటికి తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు నిత్యకృత్యాలుగా ఉండేవి. స్వరాష్ట్రంలో అద్భుత సంక్షేమ పథకాల అమలుతో సీఎం కేసీఆర్ వాటిని పూర్తిగా నివార�
మంత్రి గంగుల కమలాకర్ | ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నార
హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత మహిళల గౌరవం పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శాసనసభలో స్ర్తీ శిశు సంక్షేమ శాఖ, �
మేడ్చల్, మార్చి 21. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందిన సందర్భంగా మేడ్చల్ టీఆర్ఎస్ నేతలు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్�
హైదరాబాద్ : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బేగంపేటలోని హరిత ప్లాజ�