మంత్రి పువ్వాడ | తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు
పెట్రో ధరల పెంపు: ప్రధాన్ న్యూఢిల్లీ, జూన్ 13: పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల సామాన్యప్రజలకు కష్టం కలిగిస్తున్నదని, అయితే సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు అది తప్పట్లేదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేం�
ఎమ్మెల్యే శంకర్ నాయక్ | రాష్ట్రం ఎంత కష్ట కాలంలో ఉన్నా ఎక్కడ కూడా సంక్షేమ పథకాల్లో రాజీ పడకుండా అమలు చేస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు.
ఆత్మగౌరవంతో జీవిస్తున్న వృద్ధులు, వికలాంగులు కొత్త మున్సిపాల్టీలు.. కార్పొరేషన్లతో ముగింట్లోకి పాలన ధీమాను నింపుతున్న రైతు బీమా.. రైతు బంధు తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో ప్రవేశపెట్టిన ఆసరా పథకం లక్షల�
వ్యవసాయం నేడు పండగైంది | తెలంగాణ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. దాదాపుగా 60 లక్షల మందికిపైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే వ్యవసాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది.
రెండేళ్ల పాలనపై పుస్తకం విడుదల | ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశారు.