రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని స్పష్టం చేశారు. నియో
దేశాన్ని 70 ఏండ్లుగా ఏలుతున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల కారణంగా సామాన్యుడి జీవితం సర్వనాశనమైందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఇవి రెండు కూడా చేతకాని పార్టీలేనని ఆయన �
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉంటే.. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు, భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మాత్రం చిన్నచిన్న కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బందులు పెట�
మహిళలు స్వయం ఉపాధి వైపు నడిపించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తున్నది. మహిళలు స్వయం ఉపాధి కోసం పది మంది కలిసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుగా ఏర్పడి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇచ్చే వడ్డీ లేని రుణాలు తీసు
తెలంగాణ పథకాలపై పొరుగు రాష్ర్టాల రైతులు ఆసక్తి చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు నచ్చి, తెలంగాణలో భూములు కొనేందుకు మరాఠా రైతులు మక్కువ చూపుతున్నారు. మహారాష్ట్రలో
తెలంగాణలో రైతు సంక్షేమం కోసం ఉన్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని పంజాబ్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు సీఎం కేసీఆర్ను కోరారు. పంజాబ్కు చెందిన రైతు కుటుంబ
తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం,సీపీఐ..ఇలా పార్టీలు ఏవైనా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తూ సంక్షేమ సర్కార్గా ముందుకుసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోనే నెంబర్వన్గా న�
దేశంలోనే సాగురంగంలో నవశకానికి తెలంగాణ నాంది పలికింది. అరుదైన నేలల సమాహారంగా, అన్నిరకాల పంటలకు అనువైన ప్రాంతంగా ఉన్న తెలంగాణను అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది.
వనపర్తి, ఏప్రిల్ 29 : రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీ�
ప్రతి పేదింటి పెద్దన్న కేసీఆర్ అని, స్వరాష్ట్రంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి , మేడ్చల్ �
వనపర్తి : సామాన్యుడి చెంతకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మదనాపురం మండలం రామన్ పాడు గ్రామంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వారి
కేసీఆర్ దేశ్ కీ నేత. సమర్థవంతమైన నాయకుడు. దేశరాజకీయ దశ, దిశను గుణాత్మకంగా మార్చేందుకు ఆయనకు దేశ పగ్గాలు అప్పగించాలి. కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే సుపరిపాలన అందుతుంది. మత రాజకీయాలు పోతాయి. సమన్యాయ�
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెలు, చేపల పంపిణీ పథకాలు అద్భుతంగా ఉన్నాయని సిక్కిం పశుసంవర్ధకశాఖ మంత్రి లోకనాథ్శర్మ ప్రశంసించారు. శనివారం హైదరాబాద్కు వచ్చిన ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరమున్నదని పలు రాష్ర్టాల రైతు సం ఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం జాతీయస్థాయిలో ప్రత్యేక కార్యాచరణ