శంలో ఎక్కడా లేని విధంగా పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, విజయవంతంగా కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ పేదల పెద్దన్నగా మారారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నో అవాంతరా
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు పారదర్శకంగా అందుతున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధర్మాన్ని పాటిస్తుంటే ప్రతిపక్షాలు అబద్ధాలు �
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలో బుధవారం పార్టీ మ
కేంద్ర పథకాల లబ్ధిదారులకు ఆధార్ ఆధారిత నగదు బదిలీని తప్పనిసరిగా అమలు చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్టుమెంట్లను ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా నిజమైన లబ్ధిదారులకు మేలు జరుగుతుందని తెలిపింది
తెలంగాణలో అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం అద్భుతంగా ఉన్నదని, ఒక్క సామాజిక వర్గం కోసం సుమారు రూ.12 వేల కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం గొప్ప విషయమని కర్ణాటక షీప్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ పండిట్రా�
దేశవ్యాప్తంగా తెలంగాణ తరహా రైతు కేంద్రీకృత సంక్షేమ పథకాలను అమలు చేయాలని పలు రాష్ర్టాల రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, �
బీజేపీ నాయకులకు దమ్ముంటే వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో టీఆర్ఎస్ పథకాలను అమలు చేసి చూపించాలని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు
రైతు సంక్షేమానికే రాష్ట్ర సర్కారు తొలి ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వర్ స్పష్టం చేశారు. అందరికీ అన్నం పెట్టే రైతన్న ఆత్మగౌరవంతో జీవించేలా రాష్ట్ర వ్�
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని స్పష్టం చేశారు. నియో
దేశాన్ని 70 ఏండ్లుగా ఏలుతున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల కారణంగా సామాన్యుడి జీవితం సర్వనాశనమైందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఇవి రెండు కూడా చేతకాని పార్టీలేనని ఆయన �
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉంటే.. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు, భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మాత్రం చిన్నచిన్న కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బందులు పెట�
మహిళలు స్వయం ఉపాధి వైపు నడిపించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తున్నది. మహిళలు స్వయం ఉపాధి కోసం పది మంది కలిసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుగా ఏర్పడి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇచ్చే వడ్డీ లేని రుణాలు తీసు
తెలంగాణ పథకాలపై పొరుగు రాష్ర్టాల రైతులు ఆసక్తి చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు నచ్చి, తెలంగాణలో భూములు కొనేందుకు మరాఠా రైతులు మక్కువ చూపుతున్నారు. మహారాష్ట్రలో