వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కృషిని కొనియాడిన మంత్రి తొగుట, ఆగస్టు 27 : పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని మంత్రి హరీశ్రావు పేర్కొ�
సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం నంబర్వన్ స్థానంలో ఉందని, వృద్ధులు, దివ్యాంగుల కష్టాలను పట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నూతనంగా �
పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ర్టాన�
న్యూఢిల్లీ, ఆగస్టు 20: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాలను ఉచితాలుగా పిలువరాదని సుప్రీంకోర్టును డీఎంకే అభ్యర్థించింది. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ప్రకటించే రాజకీయ పార్టీల గుర�
వికారాబాద్ : వికారాబాద్ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ, దేశ వ్యాప్తంగా అనంతగిరి కొండలకు ప్రత్యేక పేరుందన్నారు. అనంతగిరి కొండల్లో ఉన్న ఔషధాల గాలి ఆరోగ్�
కార్పొరేట్ పన్ను రాయితీ 1.84 లక్షల కోట్లు రెండేండ్లలోనే దోచిపెట్టిన కేంద్ర ప్రభుత్వం పేదలకేమో తిండి గింజలపైనా భారీగా జీఎస్టీ న్యూఢిల్లీ, ఆగస్టు 12: పేదల ఆహారమైన బియ్యం, నూకలపై కూడా ఎడాపెడా పన్నులేస్తూ ఉసుర
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కాంగ్రెస్కు చెందిన 30 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరిక కోదాడ, ఆగస్టు 11 : సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ�
సంక్షేమ పథకాల రూపశిల్పి సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్షేమ పథకాల
ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు అనేవి రెండూ వేర్వేరు అంశాలు. వాటిని ఒకేగాటన కట్టలేం. అయితే ఇదే సమయంలో రెండింటి మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉన్నది. ఖజానాపై పడే భారాన్ని ఒకవైపు పరిగణనలోకి తీసుకుంటూనే ప్రజ�
హైదరాబాద్: దేశ జనాభాలో అధిక శాతం మంది పేదవాళ్లే అని, కేంద్రమైనా లేక రాష్ట్రమైనా.. వారి కోసం సంక్షేమ పథకాలను రూపొందిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ ప�
భవన నిర్మాణ కార్మికుల కోసం కార్మికశాఖ ఉత్తర్వులు హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణ కార్మికులకు పలు సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేయడానికి ఆధార్ను అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తెలి�
శంలో ఎక్కడా లేని విధంగా పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, విజయవంతంగా కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ పేదల పెద్దన్నగా మారారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నో అవాంతరా
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు పారదర్శకంగా అందుతున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధర్మాన్ని పాటిస్తుంటే ప్రతిపక్షాలు అబద్ధాలు �
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలో బుధవారం పార్టీ మ