ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
ప్ర భుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందే విధంగా అధికారు లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయి తెలిపారు. మండలంలోని శామీర్పేట, పెంబర్తి గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ఆయన ఆదివ�
మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్ అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి, చింతపట్ల, కేసీతండా, మేడిపల్లి గ్రామాల్లో ఆదివారం
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నామని కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షురాలు చెలుకల లింగభావానీసుధీర్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులకు అవగాహన కల్పించే లక్ష్యంతో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ నిర్వహించిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొనియాడారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిరుపేదల కోసం ప్రభుత్వ స్థలాల్లో వ్యవ�
సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ పంచాయతీ జాతీయ రహదారి నారపల్లి ను
అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలన్న దృఢ సంకల్పంతో అన్ని కుల సంఘ భవనాలకు భూ ములను కేటాయించి నిర్మించేందుకు కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ �
తెలంగాణలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన కార్యక్రమాలను తమ దేశంలో అమలుచేస్తామని బంగ్లాదేశ్ మేయర్ల ప్రతినిధి బృందం ప్రకటించింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం అద్భుతంగా ఉన్నదని, అమలు తీరు బాగ�
దేశంలో ఓట్ల కోసం మిఠాయిలు (ఉచితాలు) పంచిపెట్టే సంస్కృతి బాగా పెరిగిపోయిందని, ఉచితాల సంస్కృతిని అడ్డుకోవాలంటూ గత జూలైలో ప్రధాని మోదీ యువతకు పిలుపునిచ్చారు. ఉచితాల కారణంగా ట్యాక్స్ పేయర్స్ ఎంతో ఆవేదన చె
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి పనులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం రేఖ్యాతండా, టాక్రాజ్గూడ తండా లో రూ.12 లక్షలతో నిర్మించిన మిష�
తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలవారి జీవితాలనూ మారుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బతుకుదెరువు కోసం వలసబాట పట్టేవారు.