చిన్న చిన్న విభేదాలను పక్కనబెడుదాం. కలిసికట్టుగా పనిచేసి రామగుండంపై మళ్లీ గులాబీ జెండాను ఎగురవేద్దాం’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ క్రమశిక్
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ర్టానికి.. మహారాష్ట్రకు చాలా తేడా ఉన్నది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో లేవు. తెలంగాణ రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస�
Telangana | సామాజిక వాస్తవాలను అర్థం చేసుకోలేని కొందరు ఉచితాలంటూ అనుచితంగా మాట్లాడొచ్చుగానీ, సంక్షేమ కార్యక్రమాలు పేదల బతుకుల్లో వెలుగులు పూయిస్తాయి. వారికి కొండం త భరోసాను, ఆర్థిక ఆసరాను కల్పిస్తాయి. జీవ న స్�
తెలంగాణ రైతులు ఏడాదికి రెండు పంటలు పండించడం అద్భుతమని, తాము నీళ్లు లేక ఒక పంట మాత్రమే వేయగలుగుతున్నామని మహారాష్ట్ర రైతులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను నిర్మించి రైతులకు సాగునీరు, ఉచితంగా 24 �
దేశంలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ శివనగర్లోని కార్మిక భవనంలో బుధవారం ఆత్మీయ స�
రాష్ట్రంపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమని రాష్ట్ర అట వీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ పురపాలక సంఘ సర్వసభ్య అత్యవసర సమావేశంలో బుధవా రం ఆయన పాల్గొని మాట్లాడ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కలిసి కట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ
దేశ ప్రజలు భారత రాష్ట్ర సమితిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు, నాయకులు సంక్షేమ పథకాలను విస్తతృంగా ప్రచారం చేయాలని జహీరాబాద్ ఎమ�
బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 25న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని, ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేయాలని ఆర్థి�
సర్వమతాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ధ్యేయమని, అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నా రు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై గ్రామాల్లో చర్చ జరగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం పణంగ�
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఉండగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయాన్ని పండుగగా మార్చాయి. వ్యవసాయ రంగంలో సాంకేతిక �
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన�