తలకొండపల్లి, సెప్టెంబర్ 9 : బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అ న్నారు. తలకొండపల్లి మండ లానికి చెందిన రజక సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్వ కోలు వెంకటేశ్తో పాటు పది మంది నాయకులు మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్ ఆ ధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షం లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ నిరుపే దలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉం టుందన్నారు.
సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తూ ఇతర రాష్ర్టాల సీఎంలకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కార్య క్రమంలో రజక సంఘం నాయకుడు దశరథ్ తదితరులు పాల్గొన్నారు.