కాంగ్రెస్ నాయకులు రైతుబంధుని ఆపి రైతుల నోట్లో మట్టి కొట్టారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారానికి మంగళవారం చివరిరోజు కావడంతో తలకొండపల్లి, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో బీఆర్ఎస్ శ్ర�
ముచ్చటగా మూడోసారి అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని కల్వకుర్తి పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్రెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తి మున్సిపాలిటీలోని 13వ వార్డులో పీఏసీసీఎస్ చైర్మన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్�
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, ప్రతి ఇంట్లో మన లబ్ధిదారులే ఉంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్యాదవ్ అన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలి. సీఎం కేసీఆర్ కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించారు.
కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలి. సీఎం కేసీఆర్ కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించారు. కల్వక
బీఆర్ఎస్కు ఓటేసి జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే కల్వకుర్తి నియోజకవర్గానికి పాలమూరు- రంగారెడ్డి ఎతిక్తపోతల పథకం ద్వారా 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమంత
కల్వకుర్తిలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. సభా ప్రాంగణంతోపాటు కల్వకుర్తి పట్టణం గులాబీమయంగా మారింది. సభ విజయవంతం కావడంతో గులాబీశ్రేణుల్లో జోష్ నిండింది. ముఖ్యమంత్రి కే�
మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామ పంచాయతీ వడ్డెరబస్తి వాసులు గులాబీ పార్టీకి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు జై కొట్టారు. మంగళవారం పెద్దాపూర్ వడ్డెర బస్తి కాలనీలోని ఈదమ్మ ఆలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంల�
మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యరి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం కల్వకుర్తి మున్సిపాలిటీ 2వ వార్డు పద్మశ్రీ నగర్ కాలనీలో బీఆర్ఎస్ ఆధ్వర�
సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి రెండు కళ్లని బీఆర్ఎస్ అభ్యర్థి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. కల్వకుర్తి మండలం లింగసానిపల్లికి చెందిన వందమంది,
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గొల్ల, కురుమల మనుగడ అంధకారమేనని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్ అన్నారు.
‘బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి స్వర్ణయుగ పాలనకు బాటలు వేయాలి.. జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆమనగల్లును మరింత అభివృద్ధి చేస్తాం..ఆమనగల్లుకు రెవెన్యూ డివిజన్, ఎంవీఐ కార్యాలయం, డీఎస్సీ కార్య�
జయం కోసం జనంలోకి వెళుతున్న బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజాదరణ పొందుతున్నారు. ప్రచారంలో భాగంగా ఆదివారం ఆమనగల్లు�