సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన�
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నంబర్వన్గా ఉన్నదని, రాష్ట్రంలో పోలీసులు చేస్తున్న సేవలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని హోం శాఖ మంత్రి మహమూద్అలీ అన్నారు.
కడ్తాల్ మండలం దినదినాభివృద్ధి చెందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 2016లో కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. అంతకుముందు ఆమనగల్లు మండలంలో ఉన్న కడ్తాల్ గ్రామాన్ని ప్రభుత్వం కడ్తాల్ మండల క�
ఆటల పోటీల్లో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశ
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరవనిత ఐలమ్మ ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమ�
ప్రజల ఉత్సాహాన్ని చూస్త్తుంటే వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనమే కొనసాగుతుందని మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని మహేందర్రెడ్డి నివాసంలో మంత్రి, ఎమ్మెల్యే ప
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అ న్నారు. తలకొండపల్లి మండ లానికి చెందిన రజక సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్వ కోలు వెంకటేశ్తో పాటు పది మంది నాయకులు మాజీ ఎంప�
సీఎం కేసీఆర్ నెలకొల్పిన గురుకులాలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ సమా
ఎన్నికల పోరుకు బీఆర్ఎస్ సై అంటున్నది. ఇప్పటికే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగ్లకే టికెట్లు కేటాయించగా.. వారు సమరానికి సన్నద్ధమవుతున్నారు. మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ�
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో దుకాణ సముదాయ నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజల దశాబ్దాల కల సాకారం కాబోతున్నది. సీఎం కేసీఆర్ పట్టుదల, ప్రత్యేక చొరవతో త్వరలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలు మన జిల్లాకు అందనున్నాయి. ఈ ప్రాజెక్టు ప�
ప్రగతి, యువతకు స్ఫూర్తి ప్రదాత, జననేత, తండ్రికి తగ్గ తనయుడు, అమాత్య కేటీఆర్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోమవారం పలు చోట్ల పటాకులు కాల్చి, కేక్
గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో చౌదర్పల్లి, రాఘాయిపల్లి గ్రామాల లబ్ధిదారులకు రెండో విడుత గొర్రెలను సోమవా
గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు సురిగె జంగయ్యగౌడ్ ఇటీవల తాటి చెట్టుపై నుంచి పడి రెం�