కడ్తాల్ : అందరూ కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకోబా తల్లి మల్లేపల్లి సుశీల జ�
సైదాబాద్ : దేశంలో ఎక్కడలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యాదవ కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేసి వారి ఆర్ధికాభివృద్ధికి ఎంతోగాను కృషి చేస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జ�
ఆమనగల్లు : రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను శనివారం ఆమనగల్లు బ్లాక్ మండలాల నేతలు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం న�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామానికి చెందిన గీతకి రూ. 1,50,000లు, వెల్దండ మండలం రాగాయిపల్లి చెం�
కడ్తాల్ : గ్రామాలు, తండాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆమనగల్లు మండలంలోని కోనాపూర్ గ్రామం నుంచి కడ్తాల్ మండలంలోని మరిపల్లి గ్రామం మీదుగా ఏ
ఆమనగల్లు : టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కంకణ బద్దులు కావాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం మాడ్గుల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్
ఆమనగల్లు : ప్రేమతో ఏదైనా జయించవచ్చని యేసు క్రీస్తు జీవితమే ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిందని యేసు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడువాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. సాటి మనుషుల పట్ల �
కడ్తాల్ : ప్రభుత్వం నియోజకవర్గంలోని గ్రామాలు, తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని మక్తమాదారం గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆ
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన ఎట్టయ్యయాదవ్కి రూ. 97,500లు ఎమ్మెల్యే సహకారంతో ముఖ్య
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ 81 మంది లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ తలకొండపల్లి, డిసెంబర్ 13 : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎమ్
కడ్తాల్ : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామానికి చెందిన మల్లయ్యకి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సహకారంతో రూ. లక్ష
మాడ్గుల : మాడ్గుల మండలంలోని అందుగుల గ్రామంలో అభివృద్ధి పనులకు నిధులు మంజురూ చేయాలని కోరుతూ బుధవారం ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ నిరంజన్ ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు వినతిపత్రం అందజేశారు. అందుగ�
కడ్తాల్ : నియోజకవర్గంలోని తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామం నుంచి పుల్లేరుబోడు తండా వరకు రూ. 5లక్షలతో చేపట్టిన మ�