ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలు, తండాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని, పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలన్నీ అభివృద్ధి సాధించాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జడ్పీ చై�
నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్�
ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన ఓంకార్కి రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును శనివారం హైదరాబాద్లో తన నివాసంలో ఎమ్మెల్యే
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని అమ లు చేస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో రఘుపతిపేట పీహెచ్స
పేదప్రజల కళ్లల్లో వెలుగులు నింపటం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అ�
తలకొండపల్లి అబివృద్ధి చెందాలంటే రోడ్డు, రవాణా సౌకర్యం బాగుండాలని, మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ 50 ఫీట్లకు తగ్గకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
పేద ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రానికి కాలె చిన్నాకు రూ. లక్ష సీఎం సహాయనిధి చెక్కు మంజూరైంది. ఆ చెక్కును ఆదివారం హైదరాబాద్లో�