కడ్తాల్, జూలై 27 : నిరుపేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ సర్కార్ భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని చరికొండ గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్�
కడ్తాల్, మే 18 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీపీ కమ్లీమోత్యా�
కడ్తాల్, మే 10 : యాసంగిలో పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన �
తలకొండపల్లి మండలంలో 6 వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తలకొండపల్లి, మే 6 : మద్దతు ధర ప్రకటించి రైతులవద్దే ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభుత్వం అన్నదాతలకు భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్
కడ్తాల్, ఫిబ్రవరి 28 : కడ్తాల్ మండలంలో పోడు భూముల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ, సోమవారం మండల పరిధిలోని జమ్ములబావి త�
కడ్తాల్ : నిరుపేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ సర్కార్ భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని పల్లెచెల్క తండా పంచాయతీకి చెందిన సుజాతకి రూ. 60వేలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి
కడ్తాల్ : నూతనంగా మండలంగా ఏర్పడిన కడ్తాల్ పట్టణంలో 30పడకల ప్రభుత్వ దవాఖానకు ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక�
కడ్తాల్ : అందరూ కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకోబా తల్లి మల్లేపల్లి సుశీల జ�
సైదాబాద్ : దేశంలో ఎక్కడలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యాదవ కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేసి వారి ఆర్ధికాభివృద్ధికి ఎంతోగాను కృషి చేస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జ�
ఆమనగల్లు : రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను శనివారం ఆమనగల్లు బ్లాక్ మండలాల నేతలు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం న�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామానికి చెందిన గీతకి రూ. 1,50,000లు, వెల్దండ మండలం రాగాయిపల్లి చెం�
కడ్తాల్ : గ్రామాలు, తండాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆమనగల్లు మండలంలోని కోనాపూర్ గ్రామం నుంచి కడ్తాల్ మండలంలోని మరిపల్లి గ్రామం మీదుగా ఏ
ఆమనగల్లు : టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కంకణ బద్దులు కావాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం మాడ్గుల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్
ఆమనగల్లు : ప్రేమతో ఏదైనా జయించవచ్చని యేసు క్రీస్తు జీవితమే ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిందని యేసు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడువాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. సాటి మనుషుల పట్ల �
కడ్తాల్ : ప్రభుత్వం నియోజకవర్గంలోని గ్రామాలు, తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని మక్తమాదారం గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆ