కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన ఎట్టయ్యయాదవ్కి రూ. 97,500లు ఎమ్మెల్యే సహకారంతో ముఖ్య
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ 81 మంది లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ తలకొండపల్లి, డిసెంబర్ 13 : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎమ్
కడ్తాల్ : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామానికి చెందిన మల్లయ్యకి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సహకారంతో రూ. లక్ష
మాడ్గుల : మాడ్గుల మండలంలోని అందుగుల గ్రామంలో అభివృద్ధి పనులకు నిధులు మంజురూ చేయాలని కోరుతూ బుధవారం ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ నిరంజన్ ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు వినతిపత్రం అందజేశారు. అందుగ�
కడ్తాల్ : నియోజకవర్గంలోని తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామం నుంచి పుల్లేరుబోడు తండా వరకు రూ. 5లక్షలతో చేపట్టిన మ�
కడ్తాల్ : సేవలతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, యువత సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో వివేకానంద యువజ�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన జంగయ్యకి రూ. 22,500లు, బుచ్చయ్యకి రూ. 21వేలు, మాడ్గుల్ మ�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని దేవునిపడకల్ గ్రామానికి చెందిన మల్లికార్జున్ ఆనారోగ్యానికి గు�
కడ్తాల్ : పోడు భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. పోడు భూముల సమస్యలపై శనివారం కడ్తాల్ మండలానికి చెందిన 60 గిరిజన కుటుంబాలు జడ్పీటీసీ దశరథ్నా
కడ్తాల్ : మండల పరిధిలోని చల్లంపల్లి గ్రామంలో శుక్రవారం అయ్యప్పస్వామి మహాపడి పూజ వైభవంగా నిర్వహించారు. గురుస్వాములు చందర్నాయర్, రాజ్దేశ్పాండే ఆధ్వర్యంలో కన్నెస్వామి మంతాపురం చంద్రశేఖర్ నిర్వహిం
కడ్తాల్ : విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం మండలంలోని టాక్రాజ్గూడ తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని టాక్రాజ్గూడ తండాకి చెందిన విస్లావత్ దీ�
షాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఏడేళ్ల కాలంలోనే ఊహించని అభివృద్ధి చెందిందని కండ్లు మండిన బీజేపీ ప్రభుత్వం కొత్త కొత్త రూల్స్ తీసుకువచ్చి రైతంగాన్ని ఇబ్బందులు పెడు
గతంలో ఎన్నడూ లేని విధంగా కులవృత్తులకు ప్రోత్సాహం షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నందిగామ : అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివ�