తలకొండపల్లి : మల్లప్పగుట్టపైకి వెల్లే ప్రధాన రహదారిపై స్వాగత తోరణానికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల�
తలకొండపల్లి : ప్రభుత్వం ప్రతి చెరువులో చేప పిల్లలు వదులుతున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని దేవునిపడకల్, గట్టుఇప్పలపల్లి, వెంకట్రావ్పేట, తలకొండపల్లి గ్రామాల్లోని చెరువులో చే�
ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణ సమీపంలో ఉన్న సురసముద్రం పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దు తామని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం సురసముద్రం చెరువు నిండటంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి అ
కడ్తాల్ : రాష్ట్రంలోని ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా సీఎం కేసీఆర్ చీరలను అందజేస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తుకమ్�
వెల్దండ: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపిల్ల కుంటుంబాలకు వరమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం వెల్దండ మండల కేంద్రంలోని ఏవీఆర్ గార్డెన్లో రెవెన్�
ఆమనగల్లు : రాష్ట్ర ప్రభుత్వం మహిళ సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఆమనగల్లు మున్సిపాలిటీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మున్సిపల�
తలకొండపల్లి : తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ గ్రామంలో ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ముదిరాజ్ నిధుల నుంచి రూ. 4లక్షల 98వేలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ర�
కడ్తాల్ : ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో 114మంది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు సత్య�
వెల్దండ: రైతు సంక్షేమం అభివృద్ధి చెందడంలో సింగిల్ విండో సొసైటీలు కీలక పాత్ర పోషించనున్నాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం వెల్దండ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో సింగి
కడ్తాల్ : మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తున్నదని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్ర�
కడ్తాల్ : పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు లభిస్తాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో మండల టీఆర్ఎస్ అనుబంధ కమిటీల అధ్యక్షులను ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో ఏ
కల్వకుర్తి: కులవృత్తుల వారు ఆర్థికాభివృధ్ధి సాధించాలనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాద
తలకొండపల్లి : తలకొండపల్లి మండల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్రెడ్డిని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ నియమించారు. మండల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా �
కల్వకుర్తి: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీల నుంచి మండల కమిటీలు ఐక్యమత్యంగా పని చేయాలని ఎమ్మె ల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ని�
ఆమనగల్లు (మాడ్గుల) : రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం మాడ్గుల మండల కేంద్రంలోని ప్రభుత�