ఆమనగల్లు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి వల్ల పల్లెలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం మండలం�
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి ఎమ్మెల్యే జైపాల్యదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్ : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందిరిపైన ఉన్నదని, గిరిజను�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్ : అన్ని దానాలలో రక్తదానం చాలా గొప్పదని, రక్తదానం చేయడం ద్వారా మరోకరి ప్రాణాన్ని కాపాడవచ్చని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్నవారి కోసం ఆమన
రాష్ట్రంలో 2604 రైతు వేదికల నిర్మాణం రైతుల అభ్యుదయ అభివృద్ధే సీఎం కేసీఆర్ ఆకాంకాంక్ష రైతు వేదికలను ప్రారంభించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి తలకొండపల్లి : రైతుల ఆత్మగౌరవం, వారి అభ్యుదయం కోసం ముఖ్యమంత్రి కేస�
కడ్తాల్, ఏప్రిల్ 27 : అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్ర ఆవరణలో వరి ధాన్�