తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామానికి �
కల్వకుర్తి: సంక్షేమ పథకాల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 17మంది లబ్ధిద
వెల్దండ: విద్యాభివృద్ధి కోసం నిరంతరం తోడ్పాటునందిస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం వెల్దండ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే �
కడ్తాల్ : చరికొండ సమీపంలోని ఖిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చరికొండ గ్రామంలోని పురాతన ఖిల్లాని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్ : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవా లని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కరోనా టీకా అందించేందుకు రాష్ట్ర ప్రభ�
వెల్దండ: గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి పర్చాలన్నాదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధ వారం వెల్దండ మండలంలోని శంకర్కొండ తాండ, గన్యబాగుతాండలో రూ.16లక్షల జీపీ న�
కడ్తాల్ : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో లబ్ధిదారులకు స్థానిక నాయకులతో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అ�
కడ్తాల్ : నేటి తరం యువత ప్రజాకవి కాళోజీ నారయణరావుని ఆదర్శంగా తీసుకోని ముందుకెళ్లాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నార�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నిత్య పూజలు నిర్వహించాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకో�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన మంగమ్మకి రూ. 26000, నర్సింహాకి రూ. 35000, మాడ్గుల్ మండలం చంద�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రూ. 70లక్షలతో ఆలయ ప్రహారి నిర్మాణానికి శంకుస్థాపన కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, మైసిగండ�
కడ్తాల్ : మండల పరిధిలోని బాలాజీనగర్ తండాలోని రాధాకృష్ణ ఆలయంలో మంగళవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం స్వామి వారికి అభిషేకాలు, హారతీ, అర్చనలు, ప్రత్యేక ప
ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి గిరిజన దుస్తులు ధరించిన మంత్రి, జడ్పీ చైర్పర్సన్ కడ్తాల్ : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయలను కాపా