కడ్తాల్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సిద్ధాంతాలు మరిచి కుమ్మక్కయ్యాయని, అనైతికంగా పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీని ఓడించాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మ
ఆమనగల్లు : మండలంలోని గౌరారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం రాష్ట్ర ప�
కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్
వెల్దండ: దైవ భక్తి పెంపోందించుకున్నపుడే మానసిక ప్రశాంతంత దొరుకుతుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం వెల్దండ మండలం నాగురావుపల్లి తండాలో తుల్జా భవాని అమ్మవా�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంద ని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని మాదాయపల్లి గ్రామాని కి చెందిన సంతోశ్ ఆనారోగ్యానికి గురయ్�
ఆమనగల్లు : ఆమనగల్లు బ్లాక్ మండలాలకు చెందిన పలువురు బాధితులకు శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సీఎం రిలిఫ్ ఫండ్ ద్వారా మంజురైన చెక్కులను పంపిణీ చేశారు. మాడ్గుల మండలంలోని ఫిరోజ్ నగర్కు చెందిన రమేశ�
వెల్దండ: రాష్ట్రంలో ప్రజలు బీజేపీ కాంగ్రెస్ పార్టీల మాటలు నమ్మే పరిస్థితిలో లేరని, ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం వెల్దండ మండలం కొట్ర గేటు వద్ద నిర్వ
కల్వకుర్తి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం చరిత్ర చెప్పుకునే కాంగ్రెస్.. ప్రజలకు చేసింది ఏమీ లేదు.. కేంద్రంలో బీజేపీది పసలేని పాలన.. నవంబర్ 15న వరంగల్ సభకు భారీగా తరలివెళ్లాలి పాల్గొన్న జడ్పీ�
ఆమనగల్లు : ఆమనగల్లు మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్ బీజేపీ కార్యకర్తలను ఆహ�
మాడ్గుల : బాధితులంతా సీఎం రిలిఫ్ ఫండ్ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కోరారు. ఆదివారం ఆయన నివాసంలో మాడ్గుల మండలంలోని బ్రాహ్మణ్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు బాధితులకు చెక�
ఆమనగల్లు : ఆమనగల్లు బ్లాక్ మండలాల్లోని రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పాలకమండలి సభ్యులు చొరవచూపాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులకు �
తలకొండపల్లి : తలకొండపల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో ఉన్న లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ పాలకవర్గాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ ద్వారా నియమించారు. కమిటీ సభ్యులుగా వట్టేల శ్రీశైలంయాదవ్, బైండ్ల కిష్టమ్మ, అంజి