విద్యా వ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం పకడ్బందీచర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. కడ్తాల్ మండల పరిధిలోని ఎక్వాయిపల్లి గ్రామంలో గురువారం పౌర పఠన కేంద్రాన్ని ప్రారంభించ�
ఆమనగల్లు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించామని ఎమెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు రైతు వేదిక భవనంలో బుధవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్�
మాదాయపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ మాదాయపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్లతో కలిసి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ను కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే విద్యావ్యవస్థను బలోపేతం చేసి గురుకుల పాఠశాలలతో పాటు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ�
మున్సిపాలిటీ పరిధిలోని 13 వ వార్డు కమలానగర్ కాలనీలో నివాస గృహాల మధ్య ఉన్న డంపింగ్యార్డు ఎత్తివేయాలని శుక్రవారం బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్ ఆధ్వర్యంలో నిరవధిక నిరహార దీక్�
మనఊరు -మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు డిక్షనరీలను పంపి
రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్త బ్రాహ్మణపల్లికి చెందిన కాంగ్రెస్ నుంచి 20 మంది నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస
రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెలకాపరుల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలకేంద్రంలో జిల్లా మినరల్ ట్రస్ట్ నిధులు రూ.10లక్�
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ పేదల ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబార�