ఉమ్మడి రాష్ట్రంలో పల్లె ప్రగతిని అప్పటి ప్రభుత్వాలు విస్మరిస్తే నేడు తెలంగాణ రాష్ట్రంలో ఆ పల్లెల్లో ప్రగతి పరుగు పెడుతుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం నందిగామ, ఎలికట్ట గ్రామాల్లో నిర�
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీపై చట్ట పరంగా చర్యలు తీసుకొని వెంటనే ఉరి తీయాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ మ�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని పకీరతండా పంచాయతీ పరిధిలోని బాలు తండాకు చెందిన 60మంది కాంగ్రెస్ ప
గ్రామాల్లోకి వచ్చే పగటి వేషగాళ్ల గారడీ మాటలను నమ్మి మో సపోవద్దని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షే మం, అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను అమలుచేస్తున్న దమ్మున్న సర్కార్�
యాసంగిలో రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్య పడొద్దని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ప్రాథమిక సహకార సంఘం ఆ�
అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో ఆమనగల్లు మున్సిపాలిటీలోని గొర్రె కాపారుల సంఘం భవనానికి రూ.10 లక్షలు, కల్�
బీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న వారికి పార్టీ బీమా పథకం కొండంత భరోసానిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మండలంలోని ఇర్విన్ గ్రామానికి చెందిన కడారి మల్లయ్య ఇటీవల మృతి చెందాడు.
ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలోని శ్రీలక్ష్మీగార్డెన్లో నియోజకవర్గస్థాయి సమావేశం జరి�
నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ మినీ ప్లీనరీ సమావేశానికి భారీగా కదలాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం ఆమనగల్లు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మ�
నరేంద్రమోదీ పాలనలో దేశం వల్లకాడు అయ్యిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని రైతువేదిక భవనంలో 94 మందికి కల్యాణలక్ష్మి, ఐదుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ప్రతిపక్ష పార్టీల నేతలు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారిని నమ్మొద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. మంచి చేసే ప్రభుత్వానికి అండగా ఉంటూ, రాబోయే ఎన్నికల్ల
పార్టీకి బలం, బలగం కార్యకర్తలేనని, బీఆర్ఎస్ను మరింత శక్తివంతంగా మార్చే దిశగా ముందుకెళ్లాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. తలకొండపల్లి మండలం చుక్కాపూర్లో బుధవారం నిర్వహించిన బ
వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురేలేదని.. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని.. వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ మండలాధ
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలని, తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఎమ్మెల్�